Citizenship Amendment Act

    సీఏఏ, ఎన్‌ఆర్సీలకు ఏం కావాలంటే..

    December 20, 2019 / 04:01 AM IST

    సీఏఏ(పౌరసత్వ చట్ట సవరణ), ఎన్ఆర్సీ(ప్రతిపాదిత జాతీయ పౌరసత్వ నమోదు)లపై ఆందోళనలు అనవసరమంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. తల్లిదండ్రలు వివరాలు కూడా అవసరం లేదని అంటున్నారు. కేవలం పుట్టిన తేదీ, ప్రదేశానికి సంబంధించిన ఏదైనా పత్రాన్ని సమ�

    సారే జహా సె అచ్చా: ఆందోళనను తెలివిగా అడ్డుకున్న పోలీసు

    December 20, 2019 / 03:42 AM IST

    ఆందోళనను అడ్డుకునేందుకు ఈ బెంగళూరు పోలీసు లాఠీ ఛార్జ్ చేయలేదు. టియర్ గ్యాస్ వాడలేదు. దేశభక్తిని మేల్కొలిపాడు. అందరినోటి నుంచి జాతీయ గీతం పాడించాడు. ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పి ఆందోళనకారులను శాంతింపజేశాడు. గురువారం బెంగళూరు సెంట్రల్ డీస�

    ఆగని ఆందోళనలు…కార్లను రోడ్లపైనే వదిలేసిన ఢిల్లీ వాసులు

    December 19, 2019 / 01:00 PM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా ఢిల్లీ,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా హింసాత్మక ఆందోళనలు జరుగతున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలో నిరసనలు ఉధృతమైన నేపథ్యం

    CAA సెగలు: బెంగళూరు, యూపీల్లో 144సెక్షన్

    December 19, 2019 / 03:48 AM IST

    ఎటువంటి పరిస్థితుల్లోనూ CAAపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోతున్నాయి. పౌరసత్వ చట్ట సవరణపై అస్సాం, ఢిల్లీలో భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వీటితో పాటు కర్నాటకలోని �

    ఆస్తుల ధ్వంసానికి పాల్పడితే కాల్చేయండి : రైల్వే మంత్రి ఆదేశం

    December 18, 2019 / 04:26 AM IST

    పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తే కాల్చిపారేయాలని రైల్వే అధికారులను ఆ శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగాడీ ఆదేశించారు.

    “ఏదీ ఏమైనా సరే”…పౌరసత్వ చట్టంపై వెనక్కి తగ్గేదే లేదు

    December 17, 2019 / 03:27 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఈ చట్టంపై తాము వెనక్కి తగ్గే ప్రశక్తే లేదన్నారు. ఇప్పటికే పంజాబ్,కేరళ,మధ్యప్రదేశ్,చత్�

    పౌరసత్వ బిల్లు: ఢిల్లీ విద్యార్థులపై పోలీసుల దాడి

    December 15, 2019 / 02:27 PM IST

    పౌరసత్వ బిల్లు(సిటిజెన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్) ప్రకంపనలు ఢిల్లీలో ఆందోళనలు సృష్టిస్తున్నాయి. జామియా స్టూడెంట్స్ విభాగం ఆధ్వర్యంలో కొందరు విద్యార్ధులు విధ్వంసానికి తెగబడ్డారు. రహదారిపై నిలిపి ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. కార్ల అద్ద�

    పౌరసత్వ సవరణ చట్టం : వెస్ట్ బెంగాల్‌లో రైళ్లకు నిప్పు

    December 14, 2019 / 02:10 PM IST

    పౌరసత్వ సవరణ చట్టం నిప్పు రాజేస్తోంది. దీనిని వ్యతిరేకిస్తున్న ప్రజలు రోడ్లపైకి ఎక్కుతున్నారు. ఆందోళనలు హింసాత్మకరూపంగా మారుతున్నాయి. ప్రధానంగా పశ్చిమబెంగాల్‌లో నిరసనలు పెరుగుతున్నాయి. లగోలా రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉంచిన ఐదు రైళ్లకు న�

10TV Telugu News