Home » citizenship amendment bill
పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది.
అసోం రగిలిపోతోంది. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తిపోతోంది. ఎక్కడా చూసిన ఆందోళకారుల నిరసనల జ్వాలతో అట్టుడికిపోతోంది. అసోం ప్రజలకు ఎలాంటి భయంలేదని ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చినప్పటికీ ఆందోళనలు మాత్రం తగ్గడం లేదు. పౌ�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు (CAB) దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
రాజ్యసభలో బుధవారం(డిసెంబర్ 12,2019) నాడు వాడీవేడీగా పౌరసత్వ సవరణ బిల్లుపై జరిగిన చర్చల్లో విపక్షం అమిత్ షాపై విరుచుకుపడింది. తృణమూల్ అయితే.. నాజీ ప్లేబుక్ నుంచి ఎత్తుకొచ్చిన ఎత్తుగడలతో దేశాన్ని ధ్వంసం చేస్తున్నారని అంటే… ఐయుఎంఎల్ ఏకంగా వి
లోక్ సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లుని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం(డిసెంబర్ 11,2019) రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ చేపట్టారు. పౌరసత్వ
పౌరసత్వ సవరణ బిల్లుకు నిరసనగా 2006లో తనకు లభించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేయాలని ప్రముఖ మణిపురీ డైరక్టర్ అరిభమ్ శ్యామ్ శర్మ ఆదివారం(ఫిబ్రవరి-3,2019) సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ దేశాల నుంచి వలస వచ్చ�
పసివాడు చేసిన నేరం ఏంటి.. నల్ల జాకెట్ ధరించడమేనా.. ఇంత దానికే మూడేళ్ల పసివాడి చేత నడిరోడ్డుపై చొక్కా విప్పించారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్రం తన పంతం నెగ్గించుకుంది. విపక్షాలు కాదన్నా, వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది. కీలకమైన పౌరసత్వ సవరణ బిల్లు పాస్ అయ్యింది. పౌరసత్వం బిల్లుకి లోక్సభ ఆమోదం తెలిపింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు(హిం�
ఢిల్లీ: లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు వాడీవేడి చర్చకు దారితీసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. విపక్షాలు ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పార్టీల ఎంపీలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పౌరసత్వ బిల్లు
ఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్సభలో రగడ జరిగింది. విపక్షాలు బిల్లుని వ్యతిరేకించాయి. పౌరసత్వ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాలు తగలబడతాయన్నారు. అయితే పౌరసత్వ బిల్లుతో ఎవరూ వివక్షకు గురికారు అని కేంద్ర మంత్రి రాజ్�