Home » CM KCR
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అత్యవసర మీటింగ్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. లాక్ డౌన్ పరిస్థితి ఎలా కొనసాగుతుందో..అధికారులను ఆయన అడిగి తెలుసుకోనున్నారు. 2020, మార్చి 24వ తేదీ మంగళవారం ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశానికి వైద్య, �
కరోనా వ్యాప్తి కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం, తాజాగా లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. కొత్త
కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదైంది. లండన్ నుంచి వచ్చిన తన కొడుకుని క్వారంటైన్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సోమవారం(మార్చి 23,2020)
తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31 వరకు ఎవరూ గడప దాటోద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రజలు ఆదివారం అనూహ్య రీతిలో జనతా కర్ఫ్యూకి స్పందించారని సీఎం కేసీఆర్ అన్నారు. ఈవిషయంలో
దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి రెండో దశలో ఉంది. వైరస్ వ్యాప్తి మూడో దశ (సామాజిక వ్యాప్తి–కమ్యూనిటీ ట్రాన్స్మిషన్) లోకి వ్యాపించడానికి దేశానికి కేవలం 30 రోజులు గడువే ఉంది. వైరస్ మూడు, నాలుగు దశలు దాటిపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలే ప్రమాదం ల�
సోషల్ మీడియాలో ప్రధానమంత్రిని హేళన చేసేవారిపై కేసులు పెట్టాలని సీఎం కేసీఆర్ డీజీపీని ఆదేశించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కరీంనగర్ సేఫ్ గా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. కరీంనగర్ లో 50 వేల మందికి పరీక్షలు నిర్వహించామని..ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు కనిపించలేదన్నారు.
తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అన్నింటిని ఒకేసారి మూసివేయొద్దని మూసివేయటం లేదు...అవసరమైతే టోటల్ షెట్ డౌన్ చేస్తామని చెప్పారు.
తెలంగాణలో 14కు కరోనా పాజిటివ్ కేసులు పెరిగినట్టు రాష్ట్ర సీఎం కేసీఆర్ చెప్పారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లకే కరోనా సోకిందన్నారు. వేరే రాష్ట్రాల్లో విమానం దిగి మన రాష్ట్రానికి రైళ్లలో వస్తున్నారని చెప్పారు. కరీంనగర్కు వచ్చిన వాళ్లు కూడా ర