Home » CM KCR
దేశానికి కాంగ్రెస్ కరోనా వైరస్ లా పట్టిందని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేవాల్లో కరోనా వైరస్పై మాట్లాడుతూ..మరోసారి కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. చైనాలో పుట్టిన కరోనా దేశదేశాలకు వ్యాపిస్తూ తెలంగాణ రాష్ట్
కరోనాపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు కోసం అవసరమైతే రూ.5 వేల కోట్లు ఖర్చే చేస్తామని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందనీ..కరోను కట్టడి చేసేందుకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని చర్యల్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. అసెంబ్ల�
కరోనాపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో మాల్స్, థియేటర్లు, విద్యాసంస్థలు మూసివేశారని చెప్పారు.
తెలంగాణలో వందశాతం వైకుంఠధామాలు నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారు. స్మశాన వాటికలు, డంప్ యార్డులపై దృష్టి పెట్టామని చెప్పారు.
రాష్ట్రంలో చట్టం ప్రకారం పనిచేయకుంటే సర్పంచు పదవులు ఊడుతాయని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు ఫ్రేమ్ వర్క్ లో పనిచేయాలని లేకపోతే పదవులు పోతాయని..అందుకు చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధికి పల్లె ప్రగతి దోహదపడుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. పల్లె ప్రగతిలో గ్రామాల్లో మార్పు వచ్చిందన్నారు.
అసలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు దగ్గరగా ఉన్న నియోజకవర్గం. అంతేనా.. భాగ్యనగరానికి కూత వేటు దూరం.. ఇక్కడ రాజకీయాలు కూడా ఎప్పుడూ హాట్ టాపిక్గానే
ఉత్కంఠ వీడింది. రాజ్యసభకు టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యయి. కే.కేశవరావు, దామోదర్ రావు పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న
తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు..? రోజుకో పేరు తెరపైకి వస్తుండంతో ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతుంది.