Home » CM KCR
తెలంగాణ రాష్ట్రంలో కరోనా అనుమానితులు, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. చాప కింద నీరులా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో 13 కరోనా పాజిటివ్
తెలంగాణలో అధికారం చేతులు మారబోతున్నదని అంటున్నారు. మరికొద్ది నెలల్లో సీఎం కేసీఆర్ స్థానంలో ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠం కూర్చుంటారనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. కేసీఆర్ కుమార్తె కవితకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం ఈ ప్రచ�
తెలంగాణ ప్రజలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి 18,2020) రాత్రి
కరోనాపై గురువారం (మార్చి 19, 2020) సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో సమావేశం నిర్వహించనున్నారు.
తెలంగాణ అసెంబ్లీలో సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)వ్యతిరేక తీర్మానంపై జరిగిన చర్చలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ విషయంలో కేసీఆర్
రాష్ట్రంలో రైతును రాజును చేసేంతవరకు, ఎంత పెట్టుబడి పెట్టేందుకైనా సిధ్దమేనని, సాగునీరు తెచ్చేంతవరకు విశ్రమించమని….సజల సృజల సస్యశ్యామల తెలంగాణ సాకారం చేసేంతవరకు అవిశ్రాంతంగా పని చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. శాసన సభలో ఈరోజు ఆయన ద్�
పార్లమెంట్ సభ్యులు, కొంతమంది మంత్రులు చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ‘గోలీ మారో సాలోంకు’ అంటారా ? ఏం భాష అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలికంగా ఉద్రిక్తలు సృష్టించి..రాక్షసానందం పొందడం శ్రేయస్కర�
ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ నుంచి బయటపిపడేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. మార్చి 31 వరకు అన్ని విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్త�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 2020, మార్చి 14వ తేదీ శనివారం ఉదయం శాసనసభలో చర్చ జరిగిందన్నారు. కొన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావించిందన్నారు. కానీ ఏదో వ్యాధి ఉందంటూ…ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం �
తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.