-
Home » CM Ramesh
CM Ramesh
చంద్రబాబుకు కుప్పం, జగన్కు పులివెందుల తరహాలో.. ఎంపీ సీఎం రమేష్ బిగ్ పొలిటికల్ స్కెచ్..!
ఇక్కడైతే తనకు ఎలక్షన్ చేయడం చాలా ఈజీ అని సీఎం రమేశ్ భావిస్తున్నారట. తాను అందుబాటులో లేకపోతే, తన సోదరుడు లేకపోతే కుమారుడు నియోజకవర్గ వ్యవహారాలు చూసుకుంటున్నారట.
సీఎం రమేష్ vs కేటీఆర్ ఇష్యూపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. నీ భాష మార్చుకో అంటూ వార్నింగ్..
సీఎం రమేష్ను తీసుకొస్తా. నువ్వు వస్తావా కేటీఆర్..? తేదీ నువ్వే చెప్పు..
కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు.. విలీనం ముచ్చటే లేదు.. ఎంపీ సీఎం రమేశ్ కు కేటీఆర్ కౌంటర్..
లేని ఫ్యూచర్ సిటీకి రోడ్డు అట.. దానికి 1660 కోట్ల కాంట్రాక్టు అట.. హెచ్ సీయూ భూములు తాకట్టు పెట్టి 10వేల కోట్లు దోచుకున్న పనికి సహకరించినందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారు..
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తామనలేదా..? నన్ను గెలకొద్దు, చాలా నిజాలు చెప్పాల్సి వస్తుంది- కేటీఆర్ కు సీఎం రమేశ్ వార్నింగ్
ఏపీలో జగన్ రెడ్డితోనే కలిసి ప్రయాణం చేస్తున్నామని మీరు నాతో చెప్పారా లేదా?
రసవత్తరంగా విశాఖ ఎమ్మెల్సీ పోరు.. బొత్సను ఓడించడమే టార్గెట్గా కూటమి పార్టీల పావులు
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఎన్నిక కావడంతో సవాల్గా తీసుకున్నారు ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సొంత జిల్లా అయిన విశాఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నారని చెబుతున�
డిప్యూటీ సీఎం వర్సెస్ సీఎం రమేశ్.. అనకాపల్లిలో గెలిచేది ఎవరు?
మరి గ్రామీణ నేపథ్యం గెలుస్తుందా? ఢిల్లీ స్థాయి పలుకుబడి నెగ్గుతుందా? అనకాపల్లి రేసుగుర్రం ఎవరు?
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పై కేసు నమోదు.. కారణం ఏంటంటే..
కడప బాంబులతో బెదిరించే సంస్కృతి తమది కాదని మండిపడ్డారు. అందరి జాతకాలు బయటపెడతామని హెచ్చరించారు.
చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతల కీలక భేటీ
ఇప్పటికే విశాఖ పార్లమెంట్ స్థానం ఆశిస్తున్న బీజేపీ వెనక్కి తగ్గడం లేదు. కొన్ని అసెంబ్లీ సీట్ల విషయంలోనూ చర్చ నడుస్తోంది.
Malkajgiri: మల్కాజ్గిరి సీటుపై బీజేపీ కీలక నేతల ఫోకస్.. టిక్కెట్ రేసులో ఆ నలుగురు!
మల్కాజ్గిరి సీట్ నుంచి పోటీ చేస్తే విజయం పక్కా.. అనే కాన్ఫిడెన్స్తో నలుగురు ప్రముఖ నేతలు మల్కాజ్గిరి టిక్కెట్పై కర్చీఫ్ వేసేందుకు రెడీ అవుతున్నారు.
BJP Leaders : జేపీ నడ్డాను విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు లేదు : బీజేపీ నేతలు
రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుంటే, ప్రజలను కేంద్ర ప్రభుత్వం కాపాడుతుందని...అందుకే నిధులు ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? అని ప్రశ్నించారు.