Home » CM Revanth Reddy
అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెకండ్ క్యాడర్ నేతలతో నెట్టుకొచ్చిన పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల నాటికి బలమైన నేతల చేరికతో పటిష్టంగా కనిపించినా, ఎన్నికల నాటికి సీన్ మొత్తం రివర్స్ అయిందంటున్నారు.
మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల రెవెన్యూ పెరిగింది. ఆర్టీసీకి ప్రతి నెల 350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తుంది.
బీఆర్ఎస్కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి.
వేల కోట్ల రూపాయలు విలువ చేసే భవనాలపై హక్కులు వదులుకోవడానికి రెండు రాష్ట్రాలు సుముఖంగా లేని పరిస్థితి ఏర్పడింది.
ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ లు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో ఏ ఒక్క శాఖ ఖాళీ లేదు.. అన్ని శాఖలకు మంత్రులున్నారు.
కౌశిక్రెడ్డి బ్లాక్బుక్ నిర్ణయం ఆవేశంగా తీసుకున్నదా? లేక పార్టీ పెద్దలతో నిర్ణయించిన తర్వాతే అలాంటి ప్రకటన చేయాల్సి వచ్చిందా? అన్నది తేలాల్సి వుంది.
ఆమె ఆశీస్సులు ఉంటే పనులు చకచక జరుగుతాయనే టాక్తో దీప్దాస్ మున్షితో పరిచయం పెంచుకోడానికి, ఆమె ఆశీస్సులు పొందడానికి నేతలు పోటీపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఉండి భారతీయ జనతా పార్టీ అజెండా అమలు చేస్తున్నది ఎవరు? నిండు సభలో మోదీని పెద్దన్న అని సంబోధించింది రేవంత్ రెడ్డి కాదా?
పీసీసీ చీఫ్ రేసులో ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కి గౌడ్ ఉన్నారు.