Home » CM Revanth Reddy
జగన్ తరహా పాలన నాది కాదు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే ఏం జరుగుతుందో ఏపీ ప్రజలు చూయించారు. అలాంటి తప్పుడు నిర్ణయాలు నేను తీసుకోను.
పార్టీ ఫిరాయింపులకు ముందుగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్ర
పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. వారు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను అంతం చేయాలని చేసిన ప్రయత్నాలు అందరూ చూశారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పద్దతిలో వ్యవహరిస్తోంది.
తన పొలిటికల్ డ్రామాలో జీవన్రెడ్డి తొలి విజయం సాధించనట్లేనని టాక్ వినిపిస్తోంది. ఐతే అంతిమ విజయం అధిష్టానందా...? జీవన్రెడ్డిదా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
హస్తినలో సీఎం రేవంత్ బిజీబిజీ
పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కసీటు గెలుచుకోలేక పార్టీ శ్రేణులు నైరాశ్యంలో ఉంటే... ఇప్పుడు పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారిన ఒకరిద్దరిని మంత్రివర్గంలోకి తీసుకంటారన్న చర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి ఆరు మంత్రి పదవుల కోసం డజనుకు పైగా నేతలు పోటీ పడుతుండటం కాంగ్రెస్లో హాట్టాపిక్గా మారింది.
38 మందిలో ఐదుగురు ఇప్పటికే కారు దిగేశారు. మిగిలిన వారిలో ఏయే ఎమ్మెల్యేపై అనుమానం ఉంది? ఏ ఎమ్మెల్యే కచ్చితంగా వెళ్లిపోబోతున్నారు? ఏ ఎమ్మెల్యే చివరివరకు బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతారు? ''చివరకు మిగిలేదెవరు?''..
ఏ రాజ్యాంగం గురించి మాట్లాడతారో.. అదే రాజ్యాంగ స్ఫూర్తినే దెబ్బతీసేలా వ్యవహరించే కాంగ్రెస్ పార్టీ హిప్పోక్రసీ చూస్తుంటే ఆవేదన కలుగుతోంది.
లోక్సభ నుంచి బయటికి వచ్చిన తర్వాత.. కొద్దిసేపు సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.