Home » CM Revanth Reddy
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైకోర్టులో న్యాయ పోరాటం చేసి వేల కోట్ల విలువైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని మంత్రులు తెలిపారు.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వేలానికి సంబంధించి మొదలైన వివాదం.. క్రమంగా ముదురుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు తన తోటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలుపుగోలుగా మాట్లాడుకుంటుండగా.. ఆ సరదా సన్నివేశాన్ని మంత్రి సీతక్�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనపై బీజేపీ, బీఆర్ఎస్ లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీజేపీ ఎమ్మెల్యే లను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ..
ఎస్ఆర్ హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ హెచ్చరించారు.
హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు జరిగాయి. పండితులు బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు.
భారత దేశానికి తలమానికంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి.
తెలంగాణలో అర్హులైన ప్రతి ఫ్యామిలీకి రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు.
విద్యార్థుల ఆందోళనలతో ఈస్ట్ క్యాంపస్ ముందు పోలీసులు బారికేడ్లు పెట్టారు.