Home » CM Revanth Reddy
ఈరోజు హైదరాబాద్లో యుంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అక్కడే ఉన్న స్కూల్ పిల్లలతో కలిసి సరదాగా ఫుట్ బాల్ ఆడారు.
సైనిక పాఠశాలల తరహాలో పోలీసుల పిల్లలకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాములు నిర్మించి ఇస్తామని మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
గతంలో ఉన్న నిబంధనల స్థానంలో కొత్తగా మూడు దశల్లో నియామక ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనుంది.
హెచ్సీయూ భూముల అంశం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. కాంగ్రెస్ అధిష్టానాన్ని షేక్ చేస్తోంది.
దీంతో తమ శాఖ ఉంటుందా ఉండదా అనే భయం మంత్రుల్లో కనిపిస్తోందనే ప్రచారం జోరందుకుంది.
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కల్యాణం మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది.
ఇందిరమ్మ ఇళ్ల పథకంకు ఎంపికైన లబ్ధిదారుల రెండో జాబితాను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు..
అటవీ ప్రాంతాన్ని నాశనం చేయడం వలన పర్యావరణానికి ఊహించని ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హస్తం పార్టీలో భిన్నస్వరాలు