Home » CM Revanth Reddy
తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో భూ భారతి పోర్టల్ తీసుకొచ్చింది సర్కార్.
తాము పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం అటవీ సంపదను సర్వ నాశనం చేస్తోందని విరుచుకుపడ్డారు మోదీ.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మందికి మేలు చేకూర్చేలా కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
భూభారతి వెబ్ సైట్ రాబోయే వందేళ్ల వరకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సేవలు అందించేలా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తనకు మంత్రి పదవి రాకుండా కుట్ర జరుగుతోందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
వరంగల్ జిల్లాలోని భద్రకాళి ఆలయంకు మహర్దశ పట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో ..
భూ భారతి పోర్టల్ ప్రారంభంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రైతులకు ఎకరానికి రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించింది.
పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య కన్నుమూశారు.
రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు మరింత మేలుచేకూర్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.