Home » CM Revanth Reddy
రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు 44.82లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,487.82 కోట్ల నిధులు ప్రభుత్వం జమ చేసింది.
16 నుంచి 28 వరకు మరోసారి కులగణన సర్వే
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సభలో చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు.
చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ తీసుకుంది.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇంటి నిర్మాణం సమయంలో వారికి..
రైతు భరోసా పథకంలో భాగంగా రెండెకరాల లోపు సాగుభూములున్న 13.24లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,092 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమ చేసింది.
మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 30.11 లక్షల మంది రైతులకు రూ.1834.09 కోట్లు జమయ్యాయి.
కొడంగల్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు.
దాడికి పాల్పడ్డ వాళ్లు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా.. వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
నా మిత్రుడు రేవంత్ ఏం చేశాడో చూడండి