Home » CM Revanth Reddy
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ నిధులు..
కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అమలు చేస్తున్న ఈ స్ట్రాటజీ ఎంత వరకు వర్కౌట్ అవుతుంది?
ముస్లిం మైనారిటీల జనాభా 12.56 శాతంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు
వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఇచ్చిన మాట ప్రకారం కులగణన సర్వే చేశామని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే ఈ రోజు ప్రత్యేక సమావేశం అసెంబ్లీ లో ఏర్పాటు చేసి సర్వే నివేదికను ప్రవేశపెట్టారు. తెలంగాణలో 96.9 శాతం మంది ఈ సర్వే లో పాల్గొన్నారని, 50 రోజుల పాట
కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటి? ఎందుకు ఇలా మార్పులు చేసింది?
కులగణన నివేదిక వివరాలను మంత్రులు ఇప్పటికే బయటపెట్టేశారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 18,180 మంది ఖాతాల్లో రూ.6వేల చొప్పున ప్రభుత్వం నగదు జమ చేసింది. అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో..
తెలంగాణలో 50 రోజుల పాటు కులగణన సర్వే జరిగింది.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు దక్కలేదన్నది ప్రధానంగా రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది.
కేటీఆర్, హరీశ్రావు.. ప్రభుత్వంపై పోరాడుతూ ఫుల్ యాక్టివ్గానే ఉన్నప్పటికీ, కేసీఆర్ మీడియాలో కనిపించని లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని..అటు ప్రజలు, ఇటు రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.