Home » CM Revanth Reddy
కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాలపై ట్విటర్ వేదికగా కాంగ్రెస్ నేత, సినీనటి విజయశాంతి స్పందించారు. అంతమంది ఉండి ఏం చేస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు.
పదేళ్లు కాంగ్రెస్ పార్టీదే అధికారం
ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటోందని రేవంత్ రెడ్డి చెప్పారు.
పద్మ పురస్కారాల పై సీఎం అసంతృప్తి
రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతీఒక్కరికీ కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు.
గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని నాలుగు కొత్త పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం ‘రైతు భరోసా’ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో తొలి విడతలో భాగంగా ఎకరాకు 6వేలు చొప్పున జమచేయనుంది.
తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పథకాలను ప్రారంభించనుంది. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ఒకటి. అయితే, ఈ పథకంకు దరఖాస్తు చేసుకున్న వారు..
Raithu Barosa : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్..
ఈ పథకం కింద లబ్దిదారులు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.5లక్షలు ఇస్తుంది.