Home » CM Ys Jagan
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి తొలిసారిగా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లారు. వైసీపీలో కీలక నేతలుగా గుర్తింపు పొందిన ఈ ఇద్దరూ..
ఏపీలో రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులను ఈ నెల..(YSR Rythu Bharosa Funds)
జగనన్న విద్యాదీవెన పథకం కింద 2022 జనవరి-మార్చి నెల నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. రూ.709 కోట్ల మేర ఫీజులను..(Jagananna Vidya Deevena Funds)
తన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో కేటీఆర్ స్పందించారు. వివాదానికి తెరదించేలా, వాతావరణాన్ని కూల్ చేసేలా తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు.
ఏపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర సమర్థించారు. కేటీఆర్ వ్యాఖ్యలను చూస్తే ఏపీ పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు.(Dhulipalla Narendra Support KTR)
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ సభలో మాట్లాడిన జగన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబుకి, తనకు ఉన్న తేడా ఏంటో చెప్పారు.
ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకం మహిళల అభివృద్దికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. స్థానిక కందుకూరి కల్యాణ మండపంలో జరిగిన సున్నా వడ్డీ మూడో విడత పంపిణీ కార్యక్రమంలో మల్లాది పాల్గొన్నారు.
CM Ys Jagan : 2024లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి.
వైసీపీ కీలక నేతలతో ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు.
అంబటి రాంబాబు.. నీటి పారుదల శాఖ మంత్రో లేక అవగాహన లేని మంత్రో అర్ధం కావట్లేదన్నారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ పై అవగాహన లేకుండా..