Home » Cm Ys Jaganmohan Reddy
రాష్ట్రంలో మహిళలకు జీరో పర్సెంట్ వడ్డీకి రుణాలు అందచేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన దిశపోలీసు స్టేషన్ ప్రారంభించిన అనతరం ఆయన మాట్లాడుతూ….రాష్ట్రంలో అర్హులైన 25 లక్షల మంది మహిళలకు వచ్చే ఉగాద
ఎస్వీబీసీ చైర్మన్ ఆడియో టేపుల వ్యవహారం పృధ్వీ చుట్టూ క్రమంగా ఉచ్చుబిగుస్తోంది. ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీ ఆడియో టేపుల వ్యవహారం పై టీటీడీ పాలకమండలి బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రంలోగా విచారణ జరి�
అర్జున అవార్డు గ్రహీత, బ్యాంకాక్ లో జరిగిన వరల్డ్ ఆర్చరీ చాంపియన్ షిప్లో స్వర్ణం సాధించిన విజయవాడకు చెందిన వెన్నం జ్యోతిసురేఖను సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అభినందించారు. ఇటీవల జరిగిన 21వ ఆసియన్ ఆర్చరీ పోటీల్లో సాధించిన పతకాలను ఆమె ముఖ
రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు 60 వేల కోట్ల రూపాయలతో నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నామనిసీఎం జగన్ మోహన్ రెడ్డిచెప్పారు. కడపజిల్లాలో కుందూ నదిపై నిర�
ఆంధ్రప్రదేశ్ లో ఉల్లి పాయల కోసం జనం రైతు బజార్లలో బారులు తీరుతున్నారు. కృష్ణాజిల్లా గుడివాడ రైతు బజారులో ఒక వృధ్ధుడు ఉల్లిపాయలకోసంక్యూలైన్ లో నిలబడి గుండెపోటు తో మరణించిన సంఘటన కూడా జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉల్లి రేట్ల�
వివాదాస్పద నిర్ణయాలు.. రాజకీయంగా విప్లవాత్మక మార్పులు.. నవరత్నాలకు ప్రాధాన్యత.. మరెన్నో వరాలు.. ఇదీ ఏపీ సీఎం జగన్ ఆరు నెలల పాలన. ఇంతకీ ఇచ్చిన మాటపై నిలబడ్డారా... హామీలు అమలయ్యాయా... రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారా.. ఆరు నెలల్లో జగన్ సాధించిందేంటి.
ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం మనకు మానస పుత్రిక లాంటిది అని అన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ప్రతి జిల్లాలో కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంత చేయడానికి కృషిచేయాని ఆదేశించారు జగన్ మోహన్ రెడ్డి. మన పరిపాలన ఎలా ఉందో ఈ కార్
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వెంకయ్యనాయుడుపై జగన్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టమన్నారు. వెంకయ్యనాయుడుని ఉద్దేశించి సీ
ఏపీ సీఎం జగన్ సోమవారం, నవంబర్ 11న, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్,మాజీ సీఎం చంద్రబాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుల పిల్లల చదువులపై చేసిన వ్యాఖ్యలకు జనసేన పార్టీ స్పందించింది. సీఎం జగన్ వ్యాఖ్యలపై పార్టీకి చెందిన నాయకులు, జనసైనికులు ఎవరూ స
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల జాతరను కొనసాగిస్తోంది. రాష్ట్రంలో మరో ఉద్యోగాల ప్రకటన వెలువడనుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వార్డు వలంటీర్ పోస్టులను నవంబర్ 3 వ వారానికల్లా పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ వలంటీర్ల పోస్టులు ఖా�