Home » Cm Ys Jaganmohan Reddy
ఏపీ సీఎం జగన్ పై విశాఖ ఎయిర్ పోర్ట్ లో…ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జరిగిన హత్యాయత్నం కేసు లో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ అధికారుల నుండి ప్రాణ హాని ఉందంటూ కుటుంబ సభ�
ఏపీ లో సీఎం జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా మంజూరై , పనులు మొదలు పెట్టని వాటిని నిలిపి వేసింది. సుమారు వెయ్యి కోట్ల విలువైన పలు రహాదారి పనులను నిలిపివేశారు. ఈ మేరకు రూ.1031.17 కోట్ల విలువైన పనులను నిలిపివేస�
తమకుటుంబాన్ని వెలివేశారని.. సహాయం చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన ఒక చిన్నారి సీఎం జగన్ కు లేఖ రాసింది. ఈ అంశంపై సీఎం జగన్ వెంటనే స్పందించారు. ప్రకాశం జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన కోడూరి పుష్ప నాలుగో తరగతి చదువుతోంది. �
ఏపీలో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, 25 శాతం లోపు మాత్రమే పనులు పూర్తయిన ప్రాజెక్టుల్లో టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఐబీఎం (ఇంటర్నల్ బెంచ్ మార్క్) విలువ కన్నా అధిక ధరలకు దాఖలైన టెండర్లను
ఏపీ లో ఆటో, ట్యాక్సీ వాలాలకు మంచి రోజులు రానున్నాయి. సీఎం జగన్ తన పాదయాత్రలో భాగంగా …అధికారంలోకి రాగానే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు సాయం అందించి ఆసరాగా నిలుస్తామని ఇచ్చిన హామీ ఈ నెలాఖరున నెరవేరనుంది. మేనిఫెస్టోలో చేర్చిన మేరకు ఆటో, ట
అమరావతి : ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల కల నెరవేరబోతోంది. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారు. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు జగన్ ఆమోదం తెలిపారు. బుధవారం సెప్టె�
ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పలు సంక్షేమ పథకాల పేర్లలో మార్పులు చేస్తుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ, పెన్షన్ స్కీమ్ ల పేర్లు మార్చిన జగన్ ప్రభుత్వం మరో కీలకమైన పథకం పేరు మార్చి ఇచ్చే డబ