Home » coastal andhra
ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయంది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడగా, ఈ నెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత
vayu gundam : వాయుగుండం కోస్తాంధ్ర వైపు దూసుకొస్తోంది. మరో 12గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుంది. నర్సాపురం, విశాఖ, కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం కాకినాడకు తూర్పు ఆగ్
ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షం కురవనుంది. బంగాళాఖాతం నుంచి తమిళనాడు దానికి ఆనుకుని వున్న దక్షిణ కోస్తా, రాయలసీమపైకి తూర్పుగాలులు బలంగా వీస్తున్నాయి. ఈ ప్రభావంతో గురువారం దక్షిణ కోస్తా, రాయలస
విశాఖపట్నం : పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని… ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీని�
దక్షిణ కోస్తావైపు ‘ఫణి’ తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. మరికొద్ది గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య దిశగా పయనిస్తూ తుఫాన్గా వాయుగుండం మారనుందన�
మండే ఎండలతో, తీవ్రమైన ఉక్కపోతతో విలవిలలాడుతున్న కోస్తా ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. కోస్తాకు వర్ష సూచన చేసింది.
వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒడిశాలో అధిక పీడనం ఏర్పడింది. దీని ప్రభావం ఏపీలోని కోస్తా, రాయలసీమలపై పడింది.
హైదరాబాద్ : ఉత్తారఖండ్, అస్సాం, పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో దట్టంగా పొగ మంచు అలుముకొంటోంది. కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు వీస్తున్నాయి. రాగల 24గంటల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఆకాశం నిర్మలంగా ఉండే అవకాశం. ఇక తెలంగాణ విషయానికి వస్తే చలిగ
ఇన్నాళ్లు చలి.. ఇప్పుడు పొగమంచు.. తెలుగు రాష్ట్రాలను పొగమంచు వెంటాడుతోంది. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు.