collapse

    ఏ క్షణమైనా కూలొచ్చు : భాస్కర్ అపార్ట్ మెంటు వాసులకు హెచ్చరిక

    September 21, 2019 / 04:51 AM IST

    తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఒకవైపు ఒరిగిన ఐదంతస్థుల భాస్కర్‌ అపార్ట్‌మెంట్‌ ను ఖాళీ చేయించారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. భవనంలోనికి ఎవరినీ అనుమతించ వద్దని ఆదేశించారు. ఇళ్లలో విలువైన సామాగ్రి ఉందని.. బయటకు తెచ్చుకునేందుకు అవకాశం

    మయన్మార్ లో ఘోర ప్రమాదం…50మంది మృతి

    April 24, 2019 / 03:51 AM IST

    మయన్మార్‌ లో ఘోర ప్రమాదం జరిగింది. కాచిన్‌ రాష్ట్రంలో సోమవారం అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడి  50 మందికిపైగా మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో వచ్చిన బురదలో 54 మంది కొట్టుకుపోయారని, మంగళవారం రెస్క్యూ వర్కర్స్

    ఐపీఎల్ మ్యాచ్ జరిగి ఉంటే : ఉప్పల్ స్టేడియంలో తప్పిన ప్రమాదం

    April 23, 2019 / 04:51 AM IST

    హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో ప్రమాదం తప్పింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సౌత్ పెవిలియన్‌ బైలాక్‌లోని షెడ్డు,

    ధార్వాడ్ లో భవనం కూలిన ఘటన : 14 కు చేరిన మృతుల సంఖ్య

    March 22, 2019 / 07:35 AM IST

    కర్ణాటక ధార్వాడ్ లో భవనం కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 14 కు చేరింది.

    కర్ణాటకలో భవనం కూలి ఒకరు మృతి : శిథిలాల కింద 40 మంది 

    March 19, 2019 / 12:51 PM IST

    బెంగళూరు : కర్ణాటకలో విషాదం నెలకొంది. ధార్వాడ్ లోని కమలేశ్వర్ నగర్ లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న రెస్క్యూ టీం, పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చ

    డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో విషాధం : నలుగురు కూలీలు మృతి

    January 31, 2019 / 08:20 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న డబుల్ బెడ్ రూం నిర్మాణంలో విషాదం నెలకొంది. మేడ్చల్ జిల్లా రాంపల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం జరుగుతుండగా 10 అంతస్తులో ప్రమాదం చోటు చేసుకుంది. భవనం స్లాబు కూలడంత

    ఢిల్లీలో ఘోరం : కుప్పకూలిన భవనం

    January 4, 2019 / 01:52 AM IST

    15మంది ఆసుపత్రిలో చికిత్స.  నలుగురి పరిస్థితి విషమం. శిథిలాల కింద మరికొంతమంది ఉండే అవకాశం. ఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో ఘోరం జరిగింది. ఓ భవనం ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఏడుగురు మృతి చెందారు. సుదర్శన్ పార్కు ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీ భవనం�

10TV Telugu News