Home » collapse
గురువారం బెంగళూరులోని కస్తూరినగర్లో మూడంతస్తుల భవనం కూలిపోయింది. భవనం కొద్దిగా పక్కకు ఒరగడంతో అందులోకి వారంతా ఖాళీ చేశారు.. ఖాళీ చేసిన కొద్దీ సేపటికే భవనం కుప్పకూలింది.
సిమ్లాలో ఏడు అంతస్థుల బిల్డింగ్ కుప్పకూలింది. కాచిఘాటి ఏరియాలో బిల్డింగ్ కూలిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు బిల్డింగ్ పునాదులు దెబ్బతిన్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడేపల్లిగూడెంలో ఒక సెల్ ఫోన్ టవర్ విరిగిపడిన ఘటనలోఒక వ్యక్తి మరణించాడు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి.
సూర్యాపేట గ్యాలరీ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినట్టు అంచానా వేసిన అధికారులు.. మూడు సెక్షన్లపై కేసు నమోదు చేశారు.
rakesh tikaits:నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నవిషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతులకు మద్దతుగా బుధవారం హర్యానాలోని జింద్లో “మహాపంచాయత్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీక�
Tragedy in Tamil Nadu jallikattu game .. Two killed including a child : తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జల్లికట్టు ఆట జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గోడ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చిన్నారితో పాటు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గా�
విశాఖపట్నంలో మేక్ ఇన్ ఇండియా ప్లాన్లకు ఎదురుదెబ్బ తగిలింది. స్టేట్-హిందూస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్లో భారీ క్రేన్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. దశాబ్దకాలంగా ఈ క్రేన్ షిప్ యార్డు వినియోగంలో ఉంది. కొన్ని రోజుల క్రితమే మరమ్మతుల
కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగపల్లి గ్రామంలో పెళ్లింట విషాదం నెలకొంది. అందరూ ఇంట్లో ఉండగానే ఒక్కసారిగా ఇల్లు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్న�
చైనాలోని అనేక ప్రాంతాలను భారీ వరదలు చుట్టుముట్టాయి. అసాధారణంగా వర్షాలు కురవడంతో వరద నీరు ఊర్లకు ఊర్లను ముంచెత్తి అల్లకల్లోలం చేసింది. వాగులు, వంకలు మొదలు నదుల వరకూ అన్ని ఉప్పొంగాయి. దీంతో రిజర్వాయర్లలో నీరు ప్రమాదకర స్థాయి చేరింది. ఈ సమయంలో
కరోనా వైరస్ కు ప్రపంచదేశాలకు భయపడుతుంటే ఆ భయానికి మార్కెట్లు కూడా కుదేలవుతున్నాయి. 20 రోజులుగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న విషయం తెలిసిందే. అయితే కుదేలవుతున్న స్టాక్ మార్కెట్ లో గురువారం(మార్చి-12,2020)మరో బ్లాక్ డే నమోదైంది. కరోనా వైరస్, చము�