Home » collide
రాజస్థాన్లో సోమవారం (నవంబర్ 18, 2019) ఉదయం 7: 45 నిమిషాలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు, ట్రక్కు ఢీకొనడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బికనేర్ జిల్లా శ్రీదంగర్గఢ్ సమీపంలోని 11వ నెంబర్ జాతీయరహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదం గురి�
హైదరాబాద్ లో దారుణం జరిగింది. పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు.
కామారెడ్డి జిల్లాలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. తాత్కాలిక డ్రైవర్ మద్యం సేవించి బస్సును నడిపి ఓ మహిళ ప్రాణాలు తీశాడు.
అనంతపురం జిల్లాలో శుక్రవారం(ఏప్రిల్ 12, 2019) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయర రహదారి రక్తసిక్తమైంది. లారీ-మినీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు
ప్రకాశం జిల్లాలో ఆంజనేయస్వామి ఆలయాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు.