Home » Colonel Santosh Babu
Santhosh Babu : విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక పాఠశాలలోని మోటివేషనల్ హాల్ కు వీర జవాన్ బీ. సంతోష్ బాబు పేరు పెట్టారు. సంతోష్ బాబు ఇదే పాఠశాలలో చదువుకున్నారు. గాల్వన్ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి.. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన సంతోష్ బాబు గు
సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. భారత్-చైనా సరిహద్దులో డ్యూటీ చేస్తు భారతదేశం కోసం చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి అమరుడైన కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో కల�
దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని సూర్యాపేట పట్టణంలో ఆవిష్కరించనున్నారు. సూర్యాపేట కోర్టు చౌరస్తాకు కల్నల్ సంతోష్ బాబు పేరు పెట్టారు. ఈక్రమంలో సంతోష్ బాబు విగ్రహాన్ని చౌరస్తాలో ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే ఆవిష్క�
Galwan Hero గతేడాది జూన్-15న తూర్పు లఢఖ్ లోని వాస్తవాదీన రేఖ వద్ద గల గల్వాన్ వ్యాలీలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్రం అరుదైన అవార్డు అందించి ఆయన త్యాగాన్ని గౌరవించింది. ఆయనకు దేశపు రెండవ అత�
సరిహద్దులో చైనా సైన్యంతో పోరాడుతూ అమరుడైన కల్నల్ బి.వి. సంతోషి బాబు భార్య సంతోషిని తెలంగాణ ప్రభుత్వం డిప్యూటీ జిల్లా మేజిస్ట్రేట్గా నియమించింది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హైదరాబాదులోని తన అధికారిక నివాసమైన ప్రగతి భవన్లో సంతోషికి నియ�
సీఎం కేసీఆర్ స్వయంగా తమను పరామర్శించడానికి ఇంటికి రావడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని కల్నల్ సంతోష్బాబు భార్య సంతోషి తెలిపారు. తమ పిల్లలకు రూ.4 కోట్లు, సంతోష్బాబు తల్లిదండ్రులకు రూ.కోటి చెక్కును అందజేయడంతో పాటు, తనకు గ్రూప్-1 ఉద్యోగం, బంజారా�
కర్నల్ సంతోష్బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సోమవారం (జూన్ 22, 2020) సూర్యాపేటకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో మంత్రి జగదీశ్రెడ్డి శనివారం (జూన్ 20, 2020) కర్నల్ సంతోష్బాబు నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించార�
అమర జవాన్ కల్నల్ సంతోష్ బాబు వీరమరణంతో కన్నతల్లిగా ఒకవైపు బాధపడుతున్నానని, మరోవైపు తన కొడుకుకు దక్కిన గౌరవానికి బాధను కూడా మర్చిపోతున్నానని అన్నారు తల్లి మంజుల. సంతోష్ బాబు అమరుడయ్యాడంటే తాను నమ్మలేకపోయానని కంటితడి పెట్టుకున్నారు. చావు ఎ�
గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సంతోష్బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 కోట్ల ఎక్�
హాకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు అమరుడైన తెలంగాణకు చెందిన సైనికుడు సంతోష్ బాబు పార్థివ దేహం త్వరలో చేరుకోనుంది. ఇప్పటికే సంతోష్ బాబు భార్యాపిల్లలను హాకీంపేటకు పోలీసులు తీసుకెళ్లారు. సంతోషబాబు భౌతిక కాయాన్ని ఆర్మీ అధికారులు తీసుకొస్తున్�