Home » Comments
వైసీపీ నేతలు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు డబ్బులు ఇచ్చి మూకలను తీసుకొచ్చి తమపై దాడులు చేయించారని విమర్శించారు.
ఏపీ రాష్ట్రంలో రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం..తప్పు చేయకపోయినా..ఏదోదో జరిగిపోయినట్లుగా..వార్తలు..ఛానెళ్లు చూపిస్తున్నాయి..యుద్ధం చేస్తున్నది ప్రతిపక్షంతో కాదు..ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నాం…ఇలాంటి చోట..ప్రజల దీవెనలు కావాలన్నారు సీఎం జగన
‘కరోనా విగ్రహాన్ని సృష్టించి..దాన్ని ప్రతిష్టించి క్షమాపణ చెప్పాలి..లేకుండా చైనీయులంతా కరోనాకు బలి కావాలసిందే’ అని భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి అంటున్నారు. ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. అత్యధిక జనాభా
ఉత్తరప్రదేశ్లోని దేవ్బంద్లోనే ఉగ్రవాదం పురుడు పోసుకుంటోంది. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ లాంటి బడా టెర్రరిస్టులు..ప్రపంచంలోనే మోస్ట్ వాటెంట్ ఉగ్రవాదులంతా దేవ్బంద్ నుంచే పుట్టుకొచ్చారని బీజేపీ నేత..కేంద్రమంత్రి గిరిరాజ్
టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ చేసిన స్టాండ్ అప్ కామెడీ తనను ఫిదా చేసిందని అన్నారు.
మార్చి 20లోగా ఏపీ సీఎం జగన్ జైలుకెళ్తారని మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి జోస్యం చెప్పారు. జగన్ ఎవరి మాటా వినరని.. ఆయన మూలాన రాష్ట్రమంతా నాశనమవుతోందని విరుచుకుపడ్డారు.
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పై జేడీయూ చీఫ్,బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా జేడీయూ మిత్రపక్షంగా ఉన్న బీజేపీపై ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిం�
ముఖ్యమంత్రి మార్పుపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చలోక్తులతో నవ్వులు పూయించారు. నాకు ఆరోగ్యం బాగానే ఉంది..కదా..బలవంతంగా రిజైన్ చేయిస్తారా ? అంటూ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని స్పష్టం చేశారు. దేశం కోసం వెళ్లిన
శాసనమండలిని ఉంచాలా ? తీసేయాలా ? అన్నదానిపై ఆలోచన చేయాలని ఏపీ మంత్రి కొడాలి నాని ఏపీ శాసనసభలో సూచించారు. 40 ఏళ్లు ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు..జగన్ దెబ్బకు ఎగిరి గ్యాలరీలో పడ్డారని ఎద్దేవా చేశారు. ఈసారి చంద్రబాబును శాసనసభలో కాకుండా..గ్యా�
రూల్స్ కి వ్యతిరేకంగా శాసనమండలి చైర్మన్ షరీఫ్ వ్యవహరించారని బీజేపీ నాయకుడు సోము వీర్రాజు అన్నారు. మండలి చైర్మన్ స్థానం అనేది ఒత్తిడికి తలొగ్గకూడదన్నారు. ఒత్తిడికి ఎందుకు లొంగారో చైర్మనే చెప్పాలన్నారు. సభలో జరిగిన పరిణామాలు బాధ కలిగించాయ�