Home » Comments
టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరాతి భూములకు లక్ష కోట్ల రూపాయలు వెల కట్టారని తెలిపారు. సోమవారం (జనవరి 20, 2020) ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు.. తన బినామీలకు భూములను దోచి పెట్టారని విమర్శించారు. నిర్మాణాలకు అన�
NRCకి రాష్ట్రాలు సహకరించ లేదని చెబుతుండడంలో అర్థం..కేంద్ర సర్కార్కు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు సహకరించరని చెప్పడమేనన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్. CAA రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు చెబితే మాత్రం..దానిని వ్�
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో వివాదం మొదలైంది. షిర్డీలో కొలువైన సాయిబాబా జన్మస్థలంపై వివాదం ముదురుతోంది. ఆయన జన్మించింది పాథ్రీలోనేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించడంతో వివాదం రాజుకుంది. పర్బణి జిల్లాలోని పాథ్రీలోనే సాయిబా�
విశాఖను రాజధానిగా చేయడం రాజకీయ కుట్ర అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. రాష్ట్రంలో అమరావతి ఒకటే రాజధాని ఉండాలన్నారు. ఈ మేరకు సోమవారం (జనవరి 13, 2020)విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజధాని పేరుతో రెండు కులాల మధ్య రాజకీయం నడుస్త�
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రులు కన్న బాబు, పెర్ని నాని విమర్శలు చేశారు. చంద్రబాబు సినిమాల్లో బ్రహ్మానందంలా తయారయ్యారని మంత్రి కన్నబాబు అన్నారు.
ఏపీలో రాజధాని మార్పు అంశం ఓ రేంజ్లో పొలిటికల్ హీట్ పెంచేసింది. అమరావతి రాజధాని మార్పు, రైతుల పోరాటంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీ రాజధాని మరో రాష్ట్రానికి తరలి పోవడం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మూడు రాజధానులుగా చేయనున్న విశాఖ, కర్నూలు కూడా ఏపీలోనే ఉన్నాయన్నారు.
రాజకీయంగా సీఎం జగన్ తనను ఏమి చేయలేడని..అయితే..ఆర్థికంగా రోడ్డు మీద నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వెల్లడించారు. రాజధాని తరలింపు విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. 2020, జనవరి 12వ తేదీ ఆదివారం ఆయన మీడియాతో మాట్లా�
జాతీయ మహిళా కమిషన్ బృందాన్ని టీడీపీ నేతలు కలిశారు. రాజధాని ప్రాంత మహిళలపై దాడి ఘటనకు సంబంధించిన వివరాలను ఎంపీ గల్లా జయదేవ్, పంచుమర్తి అనురాధ వెల్లడించారు.
30 ఇయర్స్ ఇండస్ట్రీ..అంటూ డైలాగ్తో పాపులర్ అయిన టాలీవుడ్ కమెడియన్, వైసీపీ నేత, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. పార్టీలోనే వ్యతిరేకత వస్తోంది. ప్రతిపక్ష పార్టీ, రాజధాని రైతులు తీవ్ర విమర్శలు �