Home » Committee
ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు ధర్మాసనం చేసిన సూచనపై సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. కోర్టు చెప్పిన కమిటీకి అంగీకరిస్తే ఎలాంటి పర్యవసానాలుంటాయి?
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు ముందడుగు వేసింది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని ప్రతిపాదించింది. సర్కార్ను దీనిపై
సమ్మెపై ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ నివేదిక సిద్ధమైంది. కార్మికుల 21 డిమాండ్లపై ఈడీ కమిటీ రెండు నివేదికలు రెడీ చేసింది.
హైదరాబాద్ బస్ భవన్లో ఆర్టీసీ ఈడీల సమావేశం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు.
ఆర్టీసీ కార్మికులతో చర్చలకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఆర్టీసీ కార్మికులతో తక్షణమే చర్చలు జరపాలన్న హైకోర్టు ఆదేశాలతో కేసీఆర్ సర్కార్ ఆ దిశగా చర్యలు చేపట్టింది.
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కమిటీ ఏర్పాటు చేశారు. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్ గా ఆరుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది.
ఏపీ రాజధాని నిర్మాణంపై సందేహాలు ముసురుకున్న వేళ... జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి నిర్మాణంపై... ఆరుగురు పట్టణాభివృద్ధి రంగ నిపుణులతో
ఏపీ రాజధాని నిర్మాణం సహా రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. పట్టణాభివృద్ధి, ప్రణాళికల్లో సలహాల కోసం ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ కన్వీనర్గా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జీఎన్
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వినాయకుడి విగ్రహాలను వీధుల్లో ప్రతిష్టించే వేడుకలు జరుపుకునే చరిత్ర ఎలా ప్రారంభమైందో తెలుసా? ఇంట్లో చేసుకునే వినాయకుడి పండుగను వీధి వీధినా నిర్వహించే సంప్రదాయానికి భారతదేశ స్వాతంత్ర్య సమరానిక�
విశాఖ కిడ్నీ రాకెట్ పై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేసినట్లు వెల్లడించారు ఏపీ డీజీపీ ఆర్.పీ ఠాకూర్. నిందితులు ఎంతటివారైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విశాఖ ఫైనాన్షియల్ కాలనీలో నూతన సీఐడీ ప్రాంతీయ కార్యాలయాన్ని శుక్రవారం