complete

    పూర్తైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్

    December 4, 2020 / 11:42 AM IST

    GHMC Election Counting : గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాత్రమే లెక్కించారు. రెగ్యులర్ బ్యాలెట్ మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం పోలైన ఓట్లు దాదాపు 35 లక్షలు. మొత్తం 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు. కాసేపట్�

    సాగు నీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలి – సీఎం జగన్

    November 12, 2020 / 06:15 AM IST

    CM Jagan review on irrigation water projects : ఏపీలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పోలవరం, వెలిగొండ, అవుకు టన్నెల్‌ -2 పనులను సకాలంలో పూర్తి చేసేందుకు సీఎం జగన్.. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మే నాటికి పోలవరాన�

    క‌రోనా వ్యాక్సిన్ తయారీలో రష్యా ‌సూపర్ ఫాస్ట్…క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ పూర్తి

    July 12, 2020 / 08:09 PM IST

    గతేడాది చివర్లో తొలిసారిగా చైనాలో వెలుగులోకి వచ్చి ప్రపంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారిని నిర్మూలించ‌డానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయి. భార‌త్‌, అమెరికా, ర‌ష్యా, చైనా స‌హా ప‌లు దేశాలు క‌రోనాకు వ్యాక్సిన్�

    వైసీపీకి తొమ్మిదేళ్లు పూర్తి….ప్రజా నేతగా ఎదిగిన జగన్‌

    March 12, 2020 / 02:47 AM IST

    వైసీపీకి నేటితో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఇవాళ పదో వసంతంలోకి అడుగుపెట్టింది.

    మాజీ మంత్రులకు భద్రత పూర్తిగా తొలగింపు : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    February 11, 2020 / 06:03 AM IST

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముందు అందరూ అనుకున్న విధంగానే మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.

    ఎలాంటి తీర్పు వస్తుందో : హాజీపూర్ వరుస హత్యల కేసు..వాదనలు పూర్తి

    December 24, 2019 / 09:19 AM IST

    హాజీపూర్‌ వరుస హత్యల కేసులో వాదనలు పూర్తయ్యాయి. నల్లగొండ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో శ్రీనివాస్‌రెడ్డి ట్రయల్స్‌ ముగిశాయి. వారం రోజుల్లో తుది తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. తీర్పు ఇవ్వడానికి ముందు నిందితుడు శ్రీనివాసరెడ్డిని మరోస�

    #15YearsOfDhonism….విధ్వంసం మొదలై 15ఏళ్లు

    December 22, 2019 / 03:36 PM IST

    మహేంద్ర సింగ్ ధోనీ…క్రీడాభిమానులకు ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన విధ్వంసకర బ్యాటింగ్,అధ్భుతమైన నాయకత్వ లక్షణాలతో టీమిండియాను ముందుకుతీసుకెళ్లిన విధానంతో క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తిగా నిలిచాడు ఈ జార్ఖ

    ఐదేళ్లు పూర్తి చేసుకున్నTSPSC : 39వేల నేటిఫికేషన్లు విడుదల

    December 19, 2019 / 09:27 AM IST

    టీఎస్ పీఎస్ సీ విజయవంతంగా ఐదేళ్లు పూర్తి చేసుందని కమిషన్ చైర్మన్‌ ఘంటా చక్రపాణి అన్నారు. ఈ ఐదేళ్లలో 39వేల నేటిఫికేషన్లను విడుదల చేశామని ఆయన తెలిపారు.

    12 ఏళ్ల తర్వాత : ఆయేషా మీరా రీ పోస్టుమార్టం కంప్లీట్

    December 14, 2019 / 09:09 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీ.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా భౌతికకాయానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట ఈద్గాలో అధికారులు పోస్టుమార్టం చేశారు. సీబీఐ అధికారుల పర్�

    భారత్ పౌరసత్వం కోసం పెద్ద క్యూ

    December 14, 2019 / 05:21 AM IST

    పార్లమెంట్ లో పౌరసత్వ బిల్లు అమోదం..గవర్నర్ ఆమోద ముద్ర చకచకా జరిగిపోయాయి. దీంతో భారత్ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వటానికి కావాల్సని ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ నుంచి శరణార్థులుగా భారతదేశం వచ్చిన కొంతమందికి శుక్రవార

10TV Telugu News