Home » complete
దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. రాత్రికి మహబూబ్ నగర్ ఆస్పత్రిమార్చురీలోనే మృతదేహాలను ఉంచనున్నారు.
హైదరాబాద్ మెట్రో ఆల్టైమ్ రికార్డ్ సృష్టిస్తోంది. 56 కిలోమీటర్లు.. 810 సర్వీసులు.. ప్రతి రోజూ దాదాపు 4 లక్షల మంది ప్రజలు జర్నీ చేస్తుంటారు. మెట్రోకు రెండేళ్లగా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభమై రెండేళ్లు పూర�
అల..వైకుంఠపురములో సినిమా యూనిట్ మరో హీరో లుక్ను విడుదల చేసింది. అల్లు అర్జున్తో పాటు హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీనికి సంబంధించిన లుక్ను 2019, అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ చేసింది. రాజ్ అనే పాత్రను సుశాంత్ పోషిస్తున్నారని తెలిపింది.
కచ్చులూరులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో మూడో రోజు బోటు వెలికితీత పనులు నిలిచిపోయాయి. మూడోరోజు ఆపరేషన్ వశిష్ట తీవ్ర నిరాశనే మిగిల్చింది.
మోడీ 2.0 సర్కార్ నేటితో 100రోజులు పూర్తి చేసుకుంది. నరేంద్రమోడీ అధ్వర్యంలో… రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. 2014తో పోల్చితే… 2019లో మోడీ 2.0 చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే కాదు… అంతర�
ఢిల్లీలోని నిగమ్ బోద్ ఘాట్ లో మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. జైట్లీకి కడసారి నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు,అభిమానులు,ప్రముఖులు నిగమ్ బోద్ ఘాట్ కు వెళ్లారు
ఏపీలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. కేబినెట్ సమావేశం పెట్టొద్దనడం, అధికారులు హాజరుకావొద్దని ఆంక్షలు పెట్టడం దారుణమని అన్నారు. బీజేపీ పాల
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశానికి దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్టాత్మక నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఆదివారం (మే5, 2019) జరగనుంది. ఒడిశా మినహా దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నారు. నీట్కు అధికారులు అన్ని ఏర్పాట�
విజయవాడ : ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాష్ట్ర పోలీస్ బలగాలతోపాటు కేంద్ర బలగాలను మోహరించామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రత ఏర్పాటు
వనపర్తి : మిషన్ భగీరథ అద్భుతమైన పథకమని.. నెల రోజుల్లో పూర్తవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. గద్వాలలో గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామన్నారు. ఆర్డీఎస్ కాలువ కింద �