concern

    నేను బాగానే ఉన్నా : డైనమిక్ లీడర్ కేటీఆర్

    May 12, 2020 / 08:58 AM IST

    నేను బాగానే ఉన్నానంటూ తెలంగాణ డైనమిక్ లీడర్ కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను మంత్రి కొట్టిపారేశారు. ఈ మేరకు 2020, మే 12వ తేదీ మంగళవారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతొక్కరికీ ధన్యవాద�

    విశాఖ ఆర్‌ఆర్ వెంకటాపురం గ్రామస్తుల ఆందోళన

    May 11, 2020 / 11:07 AM IST

    విశాఖ ఆర్‌ఆర్ వెంకటాపురంలో స్థానికులు ఆందోళనకు దిగారు.  తమ గ్రామాన్ని ప్రభుత్వం విస్మరించిందంటూ ప్రజలు ధర్నా చేపట్టారు. తమ గ్రామంలో కంపెనీ ఉన్నా ఇక్కడి ప్రజలను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ఆర్ ఆర్ వెంకటాపురంలోనే ఉంద�

    కోవిడ్ వార్డుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు ఇవ్వని ఉన్నతాధికారులు

    April 25, 2020 / 02:17 PM IST

    కరోనా నివారణకు వైద్య సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు. ప్రాణాలకు తెగించి డాక్టర్లు కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారు. నర్సులు ఇతర వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కానీ కొంతమంది.. వైద్య సిబ�

    హృదయాలను కలిచివేస్తున్న ఫొటో

    February 9, 2020 / 12:01 AM IST

    ప్లాస్టిక్ పొల్యూషన్ సమస్యను మరియు వన్యప్రాణుల సంఖ్యను హైలైట్ చేసే మరొక ఫొటో ఇప్పుడు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ లో క్లిక్ చేసిన ఓ ఫొటోను ఇండియన్ ఫారెస్ట్ సన్వీసెస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ శ�

    అమరావతిలో 26వ రోజు రైతుల ఆందోళనలు : నేడు జాతీయ మహిళా కమిషన్ పర్యటన

    January 12, 2020 / 05:18 AM IST

    రాజధాని తరలింపుపై ఏపీ రగిలిపోతోంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి వాసుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.

    కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు…ఢిల్లీలో అల్లర్ల వెనుక బీజేపీ హస్తం

    December 18, 2019 / 09:54 AM IST

    దేశరాజధానిలో జరుగుతున్న హింసాత్మక అల్లర్ల వెనుక ఉన్నది బీజేపీయేనని సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి క్లీన్ స్వీప్ చేస్తుందనే భయంతో బీజేపీ ఉద్దేశ్

    రైతు భరోసాలో అన్యాయం జరిగిందని ఆత్మహత్యాయత్నం

    November 6, 2019 / 11:17 AM IST

    రెవెన్యూ ఉద్యోగుల తీరుని నిరసిస్తూ ఏపీలోని పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం డోకులపాడులో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.

    గిట్టుబాటు ధర కోసం : పత్తికొండ హైవేపై టమాట రైతుల ఆందోళన..

    October 17, 2019 / 10:11 AM IST

    పత్తికొండ రైతులు కన్నెర్ర చేశారు. హైవేను దిగ్భందం చేశారు. భారీగా వచ్చిన రైతులు రోడ్డుపై బైఠాయించారు. జాతీయ రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మంత్రాలయం – బెంగళూరు హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తమకు గిట్టుబాటు ధర కల

    భారత్-పాక్ లు సంయమనం పాటించాలి : బ్రిటన్ ప్రధాని

    February 27, 2019 / 04:01 PM IST

    భారత్-పాక్ లమధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై బ్రిటన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని థెరిసా మే తెలిపారు. పరిస్థితులు తీవ్రరూపం దాల్చకుండా రెండు దేశాలు సంయమనం పాటించాలని ఆమె కోరారు. రెండు దేశాలతో తాము రెగ్యులర్ గా సంప

10TV Telugu News