Home » CONFIRMED
లష్కరే తోయిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపక సభ్యుడు, 26/11 ముంబయి దాడుల సూత్రధారి అయిన హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ మరణాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గురువారం అధికారికంగా ధ్రువీకరించింది.....
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ భేటీ అయింది. కమిటీ ముందు హాజరైన అనస్థీషియా హెచ్ వోడీ నాగార్జున రెడ్డి, 14 మంది సభ్యుల ర్యాగింగ్ పై సుదీర్ఘంగా చర్చించారు. మెడికో విద్యార్థి ప్రీతి ర్యాగింగ్ కు గురైనట్లు కమిటీ నిర్ధారించి�
హైదరాబాద్ మలక్ పేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు బాలింతల మృతికి ఇన్ఫెక్షన్ కారణమని విచారణలో తేలింది. అదే రోజు మరో 18 మందికి సర్జరీలు చేయగా అందరిలోనూ ఒకటే ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు.
హైదరాబాద్లో కొండాపూర్లోని ఆయన నివాసంలో మంగళవారం (మే10,2022) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో ఆయనను సీఐడీ అదుపులోకి తీసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుప్పంలో పర్యటించబోతున్నారు.
తెలుగులో మోస్ట్ అవెయిటెడ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఫీవర్ మొదలైంది. బిగ్ బాస్ కొత్త సీజన్ అనగానే ఈ సీజన్ హోస్ట్ ఎవరు అని ముందు చర్చ జరగగా ఈ సీజన్ కూడా నాగార్జునే హోస్ట్ అని కన్ఫర్మ్..
బాహుబలితో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు చేసే సినిమాలన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలే. ఇప్పటికే మూడు, నాలుగు భారీ సినిమాలను లైన్లో పెట్టగా అందులో ఆదిపురుష్ కూడా ఒకటి. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం
కేరళలో తొలి జికా వైరస్ కేసు నమోదైంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న న్యూ ఫిల్మ్ ‘పుష్ప’ మూవీ నుంచి వీకెండ్ సర్ ఫ్రైజ్ వచ్చింది.
CM Jagan Delhi tour : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ పార్టీ..ఎన్డీయేలో చేరుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏలో చేరాలంటూ జగన్ను కేంద్రం కోరుతోంది. వైసీపీ వర్గాల్లో ఇంకా స్పష్టత రాలేదు. జగన్ ఢిల్లీ టూర్పై రాజకీయవర్గాల్లో ఆస�