Home » Cong leader Rahul Gandhi
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ రోజు సాయంత్రం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీపెరంబుదూర్లోని తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకాన్ని రాహుల్ గాంధీ సందర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టే ‘భారత్ జోడో యాత్ర’ ఈ రోజు తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో సాయంత్రం ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ తెల్లటి దుస్తుల్లో పాల్గొంటారు. రాత్రి సమయాల్లో కంటైనర్లలోనే బస చేయనున్నార�
ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేముందు కూడా పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందని, ఈ పరిస్థితికి కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రమేనంటూ రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మళ్లీ మళ్లీ విఫలమైన రాకెట్ ను ఎలా ప్రయోగించాలో చెప్పాలంటూ నాసా కాంగ్రెస్ పార్టీని సంప్రదించిందంటూ వ్యంగ్యంగా ట్వీట్ చ
కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీలోని పలువురు సీనియర్ నేతలు షాక్లమీద షాక్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడిన తరువాత మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు, పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు, ఎ�
నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు పంపింది. ఈ నెల 21న తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
వైఎస్సార్ చివరి కోరిక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నాయకుడు, విశ్వాసపాత్రుడు వైఎస్సార్ అని చెప్పారు.
విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు టీఆర్ఎస్ సహా దేశంలోని అనేక విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు కురిపిస్తూనే ఉంది. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది.
దేశంలో ఏడాదిన్నరలో యుద్ధ ప్రాతిపదికన 10 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని పలు ప్రభుత్వ విభాగాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ విమర్శలు గుప్పించారు.