Home » Cong leader Rahul Gandhi
కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడే సుప్రీం అని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. పార్టీ నాయకులంతా ఆయనకే రిపోర్ట్ చేయాలని, నాతోసహా. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో వారే నిర్ణయిస్తారంటూ రాహుల్ పేర్కొన్నాడు.
Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లాలో కొనసాగుతోంది. రెండోరోజు బుధవారం అదోని మండలం చాగి నుంచి ఉదయం 6.30 గంటలకు రాహుల్ పాదయాత్ర ప్రాంరభమైంది. రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొనేందుక
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. కర్ణాటక రాష్ట్రం నుంచి ఏపీలోని కర్నూల్ జిల్లాలోకి యాత్ర ప్రవేశించింది. ఉదయం కర్ణాటక సరిహద్దు ఆలూరు నియోజకవర్గం
Congress Presidential Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం 10గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు జరగనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తాత్కాలిక పార్టీ అధ్యక్షురాలు, సోనియాగాంధీ, ప్ర�
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్లు పోటీ పడుతున్నారు. ఖర్గే వైపు అధిక మంది నేతలు మొగ్గుచూపుతున్నట్లు పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్నప్పటికీ.. థరూర్కు పార్టీలోని యువ నేతల నుండి మద్దతు ఉన్నందున �
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. శుక్రవారం ఉదయం 7గంటలకు మాండ్యా జిల్లాలోని కె మాలేనహళ్లిలో పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చ�
రత్ జోడో యాత్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధిరామయ్య యాత్రలో పాల్గొనగా రాహుల్ గాంధీ ఆయన చేయి పట్టుకొని పరుగెత్తారు. దీంతో రాహుల్ వెంట పరుగెత్తేందుకు సిద్ధిరామయ్య ఆపసోపాలు పడ్డారు. ఇందుకు సంబంధ�
భారత్ జోడో పాదయాత్రలో సోనియాగాంధీ పాల్గొనడంతో కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చి యాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా తల్లి సోనియాగాంధీ షూ లేస్ ఊడిపోవడంతో రాహుల్ గమనించి లేస్లు కట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల�
Bharath Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షులు సోనియా గాంధీ గురువారం కర్ణాటకలో తన కుమారుడు రాహుల్ గాంధీ చేపట్టిన "భారత్ జోడో యాత్ర"లో పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి ఉత్సాహంగా సోనియా పాదయాత్రలో పాల్గొన్నారు. కొద్దిరోజులుగా ఆరోగ్య సమస్యతో బాధ�
నేడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగియనుండటంతో శశిథరూర్, దిగ్విజయ్ సింగ్లు నేడు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. వీరిలో ఎవరోఒకరు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా అధ్యక్�