Home » Congress MP
ఓట్ల చోరీ అంటూ చేసిన ఆరోపణపై రాహుల్ గాంధీ ఆధారాలతో కూడిన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని ఈసీ పేర్కొంది.
"కశ్మీర్లో పరిస్థితులు చాలా మారిపోయాయని కేంద్ర సర్కారు చెబుతోంది. కశ్మీర్లో శాంతి భద్రతలు నెలకొన్నాయని మోదీ చాలాసార్లు చెప్పారు" అని అన్నారు.
తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని మళ్లీ రానివ్వకూడదని అనుకుంటున్నాయని ఆరోపించారు.
ఓర్వలేక మా సర్కార్పై విషం కక్కుతున్నారు
ఈ అంశంపై అభిషేక్ మను సింఘ్వీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. నేను మొదటిసారి విన్నా.. ఇలాంటిది. ఇప్పటి వరకు ఎప్పుడూ వినలేదు. నేను ఎప్పుడూ రాజ్యసభకు వెళ్లినా ..
అదానీపై అమెరికాలో నేరారోపణ వచ్చినా, ఆ దేశంలో ఆయనను నేరస్తుడని అన్నప్పటికీ ఫర్వాలేదని ప్రధాని మోదీ అంటున్నారని రాహుల్ చెప్పారు.
తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి వయనాడ్ ఉప ఎన్నిక ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు.
అమల వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులందరిపై అక్కినేని అమల ..
మైక్రోఫోన్ యాక్సెస్ కోసం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను రాహుల్ గాంధీ అభ్యర్థిస్తున్నట్లు ఉన్న వీడియోను కాంగ్రెస్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
Rahul Gandhi: ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ యువనాయకుడిగా ఉన్న రాహుల్.. ఇక లోక్సభలో విపక్ష నేతగా..