Home » Congress
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కూకట్ పల్లి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన కేసులో రేవంత్ కు బెయిల్
మధ్యప్రదేశ్ లో 21మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా చేసినవారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. రాజీనామాలు చేసిన వారిలో 19మంది ప్రస్తుతం బెంగళూరు శివార్లలోని ఓ రిసార్ట్ లో ఉన్న విషయం తెలిసిం
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ను బుధవారం(మార్చి-11,2020) కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో మంగళవారం మాజీ కర్ణాటక
అందరూ ఊహించినట్లుగానే జరిగింది. మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు 49ఏళ్ల జ్యోతిరాధిత్య సింధియా. మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాధిత్య ఇవాళ(మార్చి-11,2020)బీజేపీలో చేరారు. ఇప్పటివరకు గాంధీ కుటుంబానిక�
జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్కు రాజీనామా ప్రకటించడం అంటే దాదాపు బీజేపీలోకి (మార్చి 10)న ఎంటర్ అయినట్లే అనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ చరిత్రలో సేమ్ టు సేమ్ తండ్రి చేసినట్లే జ్యోతిరాదిత్య సింధియా చేస్తున్నారా అనిపి
మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ కు ఎలాంటి అవకాశమివ్వకూడదని భావించిన బీజేపీ..తమ ఎమ్మెల్యేలను బస్సుల్లో వేరే ప్రాంతాలకు తరలిస్తుంది. భోపాల్ లోని పార్టీలో ఆఫీస్ లో ఇవాళ ఎమ్మెల్యేలందరితో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశమయ్యారు. సమావేశం అ
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న గోపాల్ భార్గవ,నరోత్తమ్ మిశ్రాలు ఇవాళ(మార్చి-10,2020) మరికొందరు బీజేపీ నాయకులతో కలిసి భోపాల్ లో అసెంబ్లీ స్సీకర్ నివాసానికి వెళ్లారు. స్పీకర్ ఎన్ పీ ప్రజాపతిని కలిశారు. 19మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల �
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI)చీఫ్,కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు. ఓ వైపు మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ ను కూలదోసి అధికారం చేపట్టే దిశగా బీజేపీ ప్రయత్నిస్తున్న సమయంలో మహారాష్ట్రలో ఆపరేషన్ కమలం ఉంటుందని అథవాలే పరోక్షంగా స�
ఓ వైపు మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ పార్టీని ఆపరేషన్ కమలం ఉక్కిరిబిక్కిరిచేస్తున్న సమయంలో గుజరాత్ లో విపక్ష కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగలనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 13మంది గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నా�
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో నాలుగైదు రోజుల నుంచి ఎక్కువగా వినిపిసిస్తున్న పేరు జ్యోతిరాధిత్య సింధియా. కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితులను తీసుకొచ్చాడు జ్యోతిరాధిత్య సింధియా. అసలు 2018 లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను తాన