Home » Congress
సైనికుల సంక్షేమాన్ని కాంగ్రెస్ పట్టించేకోలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు విమర్శించారు. కాంగ్రెస్ దృష్టిలో వన్ ర్యాంక్ వన్ పెన్షన్(OROP) అంటే ఓన్లీ రాహుల్, ఓన్లీ ప్రియాంక అని అర్థమని షా విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవా�
కర్నూలు: కర్నూలు కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం సోమవారం రాత్రి సీఎం చంద్రబాబుతో భేటీ అవటంపై ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కినుక వహించారు. కోట్ల వర్గం సీఎంతో భేటిపై ఆయన నర్మగర్భంగ�
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన హామీ ఇచ్చారు. పేదలపై వరాల జల్లు కురిపించారు. గెలుపే టార్గెట్గా ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఆయన.. పేదలను ఆకర్షి
విజయవాడ: ఏపికి ప్రత్యేక హాదాతోపాటు విభజన హామీల అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆల్ పార్టీ మీటింగ్ ను నిర్వహిస్తున్నారు. “ఏపి హక్కుల కోసం పోరాటం” పేరుతో విజయవాడలో మంగళవారం ఉదయం ఈ సమావేశం జరుగ�
కర్నూలు: కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగలబోతోంది. పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీ లో చేరతున్నారు. తన భార్య సుజాతమ్మ, కుమారుడు రాఘవేంద్ర రెడ్డితో కలిసి సోమవారం రాత్�
తూర్పు గోదావరి : కాకినాడలో పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. కాకినాడ నుంచి ఎంపీగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై అన్ని పార్టీల్లోనూ….ఉత్కంఠ రేపుతోంది. మూడు పార్టీల నేతలు…క్లారిటీ ఇవ్వకపోవడంతో నేతు, కార్యకర్తల్లో టెన్షన్ పెరిగిపోతోంది. కాకి
కర్నూలు : జిల్లా కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. పార్టీ వీడేందుకు సిద్ధమౌతున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమౌతున్నారు. తన వద్దకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునివ్వడంతో కోట్ల..ఆయన నివాసానికి జనవరి 28వ తేదీ సోమవారం రాత్ర
కర్ణాటక సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ సీఎం సిద్దరామయ్యే అని అనడంపై కుమారస్వామి సీరియస్ గా స్పందించారు. అవసరమైతే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్దమేనని కుమారస్వామి అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెుల్యేలను కట్�
రాజమహేంద్రవరం: టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు గుర్తింపు వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా బీసీల కోసం కృషిచేసింది టీడీపీయేనని ఆయన అన్నారు. స్ధానిక ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చ�
ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. రాజకీయాల్లోకి కొత్తవాళ్లు ఎంత మంది వస్తే అంత సంతోషమని, సమాజ్ వాదీ పార్టీ ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చే కొత్తవారిని స్వాగతిస్తుందని అఖిలేష్ అన్నారు. యూపీ తూర్పు ప్