Home » Congress
కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణా లో సామాజిక ఉద్యమకారుల కార్డును ప్రయోగించబోతోందా? గుజరాత్ తరహాలో సామాజిక కార్యకర్తలను ఎన్నికల బరిలో దించనుందా ? ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకు లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు క�
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాపై తీవ్రంగా విమర్శలు దిగుతోంది బీజేపీ. బీజేపీ కార్యకర్తల ఆగడాలకు హద్దూ ఆపూ లేకుండా పోతుంది. ప్రియాంక గాంధీని రాక్షసుడితో పోలుస్తూ బీజేపీ ఎంపీ ప్రియాంక సింగ్ రావత్ను దుర్గా దేవీ�
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైలెంట్గా ఉన్న జనసేనాని... త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించారు. తెలంగాణలో 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వీరావేశం చూపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల సమావేశంలో సంచలన కామెంట్స్ చేశారు. దేశంలోని పరిస్థితులపై దమ్ముంటే చర్చకు రావాలంటూ బీజేపీకి సవాల్ విసిరారు. జస్ట్ 10 నిమిషాలు నాతోపాటు ఒకే వేదికపై మ�
సంగారెడ్డి: కేసీఆర్ అంటేనే ఒంటికాలిపై లేచే జగ్గారెడ్డి వెనక్కితగ్గారా? ఎప్పుడూ నిప్పులు చెరిగే ఆయన... మెతకవైఖరి అవలంభిస్తున్నారా? ఆయన స్వరం ఎందుకు మారింది?
ఢిల్లీ : త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో వ్యూహాలు రూపోందించుకునేందుకు తెలుగు రాష్ట్రాలలోని కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయ్యారు. రాహుల్ తో ఏ
పాట్నా : ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీయాదవ్ సెటైర్లు విసిరారు. బట్టతల ఉన్న వారికి దువ్వెనలు అమ్మిన ఘనత ప్రధాని నరేంద్రమోదీదేననీ..బీజేపీ అధికారంలోకి రాగానే బట్టతలపై జుట్టు తెప్పిస్తామని చెప్పి దువ్వెనలు అమ్�
రాబోయే ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతానని అన్నారు. ఆదివారం(ఫిబ్రవరి-3,2019) జమ్మూ కాశ్మీర్ లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రా
2019 లోక్సభ ఎన్నికల్లో ముగ్గురు ఆడాళ్లు ప్రభంజనం సృష్టించనున్నారు. అధికారంలో ఉన్న మోడీ కంటే వారిపైనే జనాదరణ కనిపిస్తుండటంతో ప్రధాని సీటు ఈ సారి కూడా మోడీనే వరిస్తుందా అనే సందేహాలు నెలకొన్నాయి. మోడీకి పెను సవాళ్లు విసిరేందుకు ఆ ముగ్గురు మహి�
ఢిల్లీ: రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్స్ చేపడతామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. పేదవారిని ఆదుకోవడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలోనూ, రైతులను ఆదుకోవటంలోనూ బ�