Congress

    సుమలతకి హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్

    February 22, 2019 / 02:05 PM IST

    2019 సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మండ్యా లోక్ సభ స్థానం నుంచి మాజీ మంత్రి అంబరీష్ భార్య,నటి సుమలత కాంగ్రెస్ తరపున బరిలోకి దిగబోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆమెకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. మం�

    రాహుల్ టీంలో సర్జికల్ స్ట్రైక్స్‌ హీరో

    February 21, 2019 / 03:41 PM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టీమ్‌లోకి సర్జికల్ స్ట్రైక్స్‌ని లీడ్ చేసిన లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ హుడా జాయినైపోయారు. 2016లో ఎన్డీఏ ప్రభుత్వం అనుమతితో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రవేశించి ఉగ్రవాదులను మట్టుబెట్టిన టీమ్‌కి హుడా నేతృత్వం వ

    చంద్రబాబుకు పాక్ ప్రధానిపైనే నమ్మకం ఎక్కువ

    February 21, 2019 / 02:13 PM IST

    జవాన్లకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని బీజేపీ చీఫ్ అమిత్ షా తెలిపారు.  పుల్వామా దాడిని కాంగ్రెస్ రాజకీయం చేయాలని చూస్తూందన్నారు.గురువారం(ఫిబ్రవరి-21,2019) రాజమండ్రిలో పర్యటించిన అమిత్ షా..పుల్వామా ఉగ్రదాడిని  తీవ్రంగా ఖండిస్తున్నానన్నార�

    కలిసి ముందుకు : డీఎంకే-కాంగ్రెస్ మధ్య కుదిరిన పొత్తు

    February 20, 2019 / 03:35 PM IST

    సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని రాష్ట్రాల్లో పొత్తుల రాజకీయాలు ఊపందుకున్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ-పీఎంకేల  మధ్య పొత్తు కుదిరిన 24గంటల్లోనే కాంగ్రెస్-డీఎంకేల మధ్య పొత్తు ఖరారైంది. కాంగ్రెస్ తో పొత్తుపై బుధవారం(ఫి�

    సిట్టింగ్‌లలో జోష్‌ : అనుకూలిస్తున్న సంక్షేమ పధకాలు 

    February 20, 2019 / 06:59 AM IST

    విజయనగరం : ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు సిట్టింగ్‌లకు భరోసా ఇస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు తీవ్ర వ్యతిరేకత కూడగట్టుకున్న వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు తిరిగి అవకాశం కల్పిస్తున్నాయి. సంక్షేమపథకాల అమ�

    ఓటుకు నోటు కేసు : ఈడీ విచారణకు రేవంత్ రెడ్డి

    February 19, 2019 / 08:05 AM IST

    తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ఓటుకునోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట హాజరయ్యారు. గతవారం ఇదే కేసు �

    జంపింగ్ జపాంగ్ : కాంగ్రెస్ లోకి బీజేపీ ఎంపీ

    February 18, 2019 / 06:39 AM IST

    2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు పార్టీల మార్పులు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు నేతలు తాము ఉన్న పార్టీలో ఈ సారి టికెట్ రాదనో, వేరే వేరే కారణాలతో పార్టీలు జంప్ చేశారు. ఇప్పుడు బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ కీర్తి ఆజాద్ ఇవాళ(ఫిబ్రవరి-18,2019) కాంగ

    ఎన్నికల వేళ బీసీ జపం : వైఎస్ఆర్ కాంగ్రెస్ బీసీ గర్జన

    February 17, 2019 / 02:13 AM IST

    ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలోని పొలిటికల్ పార్టీలు బీసీ జపం చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ జయహో బీసీ పేరిట సభ నిర్వహించగా… బీసీలకు దగ్గరయ్యేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా ఫిబ్రవరి 17వ త

    సైకిల్‌ సవారీ చేస్తుందా.. ఫ్యాన్‌ గాలి వీస్తుందా : కోడుమూరులో గెలుపెవరిది

    February 15, 2019 / 02:21 PM IST

    కోడుమూరు నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు అధికార, విపక్షాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.

    పాక్ అంతుచూద్దాం : మోడీకి కాంగ్రెస్ మ‌ద్ద‌తు

    February 15, 2019 / 10:54 AM IST

    పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్ర‌వ‌రి-14,2019) సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జ‌రిగిన ఉగ్ర‌దాడిని  కాంగ్రెస్ పార్టీ  తీవ్రంగా ఖండించింది. ఉగ్ర‌దాడికి కార‌ణ‌మైన పాక్ పై ప్ర‌తీకారం తీర్చుకొనేందుకు ప్ర‌ధాని మోడీకి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని కాంగ్రెస్ �

10TV Telugu News