Congress

    కాంగ్రెస్‌తో బీజేపీ సీక్రెట్‌ పొత్తు

    March 5, 2019 / 12:26 PM IST

    దేశ రాజధాని ఢిల్లీలో అధికార పార్టీ ఆప్‌కు కాంగ్రెస్ పార్టీకి మధ్య పొత్తు ఉంటుందని భావించగా.. రాహుల్ గాంధీతో మీటింగ్ అనంతరం పొత్తు పెట్టుకోట్లేదంటూ కాంగ్రెస్ ప్రకటించింది. అయితే పొత్తు ఉండదంటూ కాంగ్రెస్ ప్రకటించడంపై ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎ

    ఆప్ తో పొత్తు లేదు: ప్రకటించిన కాంగ్రెస్

    March 5, 2019 / 09:26 AM IST

    సార్వత్రిక ఎన్నికలవేళ కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు సిద్దం అవుతున్న కాంగ్రెస్ ఢిల్లీలో కూడా అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తులు పెట్టుకునే విషయమై సమాలోచనలు జరుపేందుకు సిద్దమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఢీల్లీ కాంగ్�

    ఎవరి పని ఇది : బీజేపీ వెబ్ సైట్ హ్యాక్

    March 5, 2019 / 06:48 AM IST

    సోష‌ల్ మీడియాలో అత్య‌ధిక ఫాలోవ‌ర్లు క‌లిగి ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికారిక వెబ్ సైట్ హ్యాక్ అయ్యింది. మంగ‌ళ‌వారం (మార్చి-5, 2019) బీజేపీ వెబ్ సైట్ www.bjp.org ని ఓపెన్ చేయగానే ఎర్రర్ 522 అని డిస్ ప్లేపై దర్శనమిస్తుంది. బీజేపీ వెబ్ సైట్ ఓపెన్ చేసినప్పుడ

    సిబల్ కు రాథోడ్ కౌంటర్: ఆధారాలు కావాలంటే..బాలాకోట్ వెళ్లండి

    March 5, 2019 / 05:54 AM IST

    పాక్ లోని బాలాకోట్ లోని జైషే ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన జరిపిన దాడులకు సంబంధించిన ఆధారాలు చూపించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ తీవ్రంగా మండిపడ్డారు. &nb

    లోకల్ లొల్లి : కాంగ్రెస్‌లో నాగర్ కర్నూలు పంచాయతీ

    March 4, 2019 / 04:01 PM IST

    పార్లమెంట్ ఎన్నిక‌ల‌కు స‌న్నద్ధమ‌వుతున్న తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు లొక‌ల్ లొల్లి సెగ‌లు రేపుతుంది. ఒక‌వైపు పార్లమెంట్‌ ఎన్నికల‌  అభ్యర్థుల కోసం హైక‌మాండ్ క‌స‌ర‌త్తు చేస్తుంటే మ‌రోవైపు నేత‌లు లోక‌ల్ కుంప‌టిని రాజేస్తున్నారు. ముఖ్య�

    కాంగ్రెస్ కామన్ సెస్స్ ఉపయోగించాలి

    March 4, 2019 / 12:27 PM IST

    కాంగ్రెస్ పార్టీ కామన్ సెస్స్ ఉపయోగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాలపై తాను మాట్లాడిన మాటలను కాంగ్రెస్ వక్రీకరిస్తుందని మోడీ అన్నారు. ఎయిర్ స్ట్రైక్స్ సమయంలో రాఫెల్ యుద్ధ విమానాలు లేకపోవడం పట్ల దేశ ప్రజలు ఫీ�

    అమేథీలో మరోసారి అబద్దాలాడిన మోడీ

    March 4, 2019 / 11:47 AM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన అమేథీ పర్యటనలో మరోసారి అబద్దాలు చెప్పారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం(మార్చి-3,2019) అమేథీలో పర్యటించిన ప్రధాని మేడ్ ఇన్‌ అమేథీ నినాదాన్ని తాము నిజం చేశామని అన్నారు.కాంగ్రెస్ పై,రాహుల్ పై మోడ�

    వీళ్లను మీరు ఎంతకు కొన్నారు: ఉత్తమ్‌కు కేటీఆర్ కౌంటర్

    March 4, 2019 / 06:39 AM IST

    హైదరాబాద్: తమ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ ఎంతకు కొనుగోలు చేసిందో చెప్పాలని కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

    అమిత్ షా కౌంటింగ్ : IAF దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు చచ్చారు

    March 4, 2019 / 06:01 AM IST

    పాకిస్తాన్ లోని బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరాలపై గత వారం భారతవాయుసేన జరిపిన మెరుపుదాడుల్లో ఎంతమంది చనిపోయారన్నది ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. అయితే వాయుసేన మెరుపుదాడుల్లో 250 మందికి పైగా చనిపోయినట్లు బీజేపీ జాత�

    ప్ర‌పంచంలోనే అధునాత‌న ఆయుధం : అమేథీలో మేడిన్ ఏకే-203

    March 3, 2019 / 04:14 PM IST

    రాఫెల్ యుద్ధ విమానాలు త్వ‌ర‌లోనే భార‌త గ‌గ‌న‌త‌లంలో ఎగురుతాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అన్నారు. ఆదివారం(మార్చి-3,2019) ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని అమేథీలో ప‌ర్య‌టించిన ఆయ‌న ప‌లు ప్రాజెక్టుల‌ను ప్రారంభించారు. రూ.538 కోట్లతో 17 ప్రాజెక్టులను ప్రారంభించ�

10TV Telugu News