Congress

    మెరుపు దాడుల ఆధారాల‌డుగుతారా? : విప‌క్షాల‌పై మోడీ ఫైర్

    March 3, 2019 / 11:03 AM IST

    వాయుసేన జ‌రిపిన మెరుపుదాడులకు విపక్షాలు రుజువు అడుగుతున్నాయని, భారత సైన్యాన్ని కించపరిచే విధంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆరోపించారు. భారత్ ఇంతకు ముందులా లేదని, సరికొత్త దేశాన్ని తమ ప్రభుత్వం నిర్మ�

    రాఫెల్ ఉంటే ర‌ప్ఫాడించేవాళ్లం

    March 3, 2019 / 10:11 AM IST

    పాక్ లోని ఉగ‌్ర‌శిబిరాల‌పై వాయుసేన మెరుపుదాడుల‌పై ప్ర‌తిప‌క్షాల‌ను తీరుని ప్ర‌ధాని మోడీ త‌ప్పుబ‌ట్టారు. రాఫెల్ యుద్ధ‌విమానాలు మ‌న ద‌గ్గ‌ర లేక‌పోవ‌డం వ‌ల్లే యావ‌త్ దేశం భాధ‌ప‌డుతుంద‌ని అన్నారు. శ‌నివారం(మార్చి-2,2019) ఢిల్లీలో నిర్వ‌హించిన �

    జగన్ అనే నేను : చనిపోయాకా బతికుండాలి.. అందుకే సీఎం కావాలి

    March 2, 2019 / 07:44 AM IST

    జాతీయ రాజకీయాలలో కీలకంగా ఉన్న రెండు నేషనల్ పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని, అందుకే జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతానికి తటస్థ వైఖరిని అవలంబిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్

    కశ్మీర్ సమస్య కు పరిష్కారం కేసిఆర్ చూపగలరు

    February 28, 2019 / 03:35 AM IST

    భారత్ పై కుట్రపూరితంగా హింసకు పాల్పడుతున్న పాకిస్తాన్ ఉగ్రమూకకు బుద్ధిచెప్పిన వాయుసేనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ చెప్పారు. కశ్మీర్‌ సమస్యకు మూల కారణం కాంగ్రెస్‌ పార్టీనేనని, నెహ్రు విధానాలతోనే ఈ

    40ఏళ్ల కల నెరవేరింది : అద్భుతం.. ఈ నేషనల్ వార్ మెమోరియల్

    February 25, 2019 / 01:09 PM IST

    ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర 40 ఎకరాల్లో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్రమోడీ సోమవారం(ఫిబ్రవరి-25,2019) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ మెమోరియల్ ను జాతికి అంకితమిస్తున్నట్లు మోడీ ప్రకటించారు.ప్రధాని మోడీ, రక్షణమంత్రి నిర్మలా సీత

    తొందరేం లేదు : పొలిటికల్ ఎంట్రీపై వాద్రా క్లారిటీ

    February 25, 2019 / 11:03 AM IST

    తనకు ఇప్పుడే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదన్నారు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా. రాబర్ట్ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆదివారం(ఫిబ్రవరి-24,2019) తన ఫేస్ బుక్ పేజీలో ఆయన �

    హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది చంద్రబాబే: టీడీపీలో చేరిన కిషోర్ చంద్రదేవ్

    February 24, 2019 / 08:37 AM IST

    అమరావతి: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో నేతల పార్టీ మార్పులు జోరుగా సాగుతున్నాయి. మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు.

    టీఆర్ఎస్ కంటే ముందు చాలా పార్టీలు చూశాం : భట్టి విక్రమార్క

    February 23, 2019 / 11:58 AM IST

    హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని టీఆర్ఎస్ పార్టీ అనుకుంటే  పొరపాటని,  టీఆర్ఎస్ కంటే ముందు చాలా పార్టీలు వచ్చి కనుమరుగయ్యాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్ని�

    హక్కులను కాలరాస్తున్నారు: కేంద్రంపై కేసీఆర్ గుస్సా

    February 23, 2019 / 07:57 AM IST

    హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం.. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని అన్నారు. రాష్ట్రాల అధికారాలను తన గుప్పిట్లో

    నెంబర్ బ్లాక్ చేశారా : KTR, ఉత్తమ్ మధ్య సరదా సంభాషణ

    February 23, 2019 / 06:25 AM IST

    ఎప్పుడూ సీరియస్‌గా ఉండే నాయకుల మధ్య నవ్వులు విరబూసాయి. ఎన్నికల్లో మాటల తూటాలు పేల్చుకున్న వారి మధ్య సరదా సంభాషణ జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్

10TV Telugu News