Home » Congress
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పిదాలను సరిచేసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం �
ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక ఆదేశం జారీ చేసింది. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో కానీ, పోస్టర్ల రూపంలో కానీ సైనికుల ఫొటోలను వాడొద్దని,
ఉత్తర్ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కూడా తమ కూటమిలో ఉందంటూ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా మండిపడ్డారు. ‘మాకు రెండు సీట్లు వదిలేశామని అఖిలేశ్ భావిస్తే, మేము కూడా
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.దేశంలో రైతుల తమ అప్పులు మాఫీ చేయమని వేడుకుంటుంటే, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టి
మహిళా రిజర్వేషన్పై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. 2019లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ రాహుల్ గాంధీ ప్రకటించారు. మార్చి 09వ తేదీ శనివారం శంషాబాద్లో తెలంగాణ కాంగ్రెస్ పార్�
నల్గొండ: కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హస్తానికి హ్యాండిస్తారా, త్వరలోనే కారెక్కనున్నారా ? అంటే జిల్లాలో అవుననే వినిపిస్తోంది. మరి తమకు వీర విధేయుడైన చిరుమర్తి కారెక్కెందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ ఓకే చెప్పారా ? ఇంతకీ నకిరేకల్ �
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడముందే రాజకీయ వేడి మొదలైపోయింది. ఒక్కో పార్టీ అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను మార్చి 07వ తేదీ గురువారం సాయంత్రం రిలీజ్ చేసింది. ఉత్తర్ప్�
మహాకూటమిలో కాంగ్రెస్ కూడా ఉందని, కాంగ్రెస్కు రెండు సీట్లు కేటాయించమని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. లోక్సభ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలు వ్�
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల షెడ్యుల్ కి సమయం దగ్గర పడుతున్నందున రాష్ట్ర ఎన్నికల కమిషన్ అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. గతంలో వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రానున్న లోక్ సభ ఎన్నికల్లో ముందు జాగ్రత్త చర్య�
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఇన్ చార్జి, మాజీ ఎంపీ రమ్య మరోసారి ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారింది. వాయుసేన మెరుపుదాడులకు సంబంధించి రమ్య చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.రమ్యపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చే�