Congress

    కోమటిరెడ్డికి కాంగ్రెస్ హ్యండ్.. కారణం ఇదేనా?

    March 16, 2019 / 07:31 AM IST

    అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్.. పార్లమెంటు ఎన్నకల్లో సత్తా చాటేందుకు పక్కా వ్యూహాలతో వెళ్తుంది. ఈ క్రమంలో పార్లమెంటుకు 8 మంది జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. ఖమ్మం, నల్గొండ, భువనగిరి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ సహా మొత్తం 9 స్థానాలన

    8 మందితో కాంగ్రెస్ జాబితా : మల్కాజ్ గిరి నుంచి రేవంత్

    March 16, 2019 / 01:30 AM IST

    తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చేసింది. మొత్తం 17 స్థానాలకు గాను 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మిగతా 9 స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. ఆ స్థానాల్లోని అభ్యర్థులను రాహుల్‌గాంధీ ఫైనల్ చేయనున్నారు. తెలంగాణ అసెం

    సుమలతకు బీజేపీ మద్దతు! : మండ్యాలో పొలిటికల్ హీట్

    March 15, 2019 / 11:52 AM IST

    కర్ణాటకలోని మండ్యా లోక్ సభ నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా అయినా సరే బరిలోకి దిగాలని భావిస్తున్న దివంగత రెబల్ స్టార్ అంబరీష్ భార్య సుమలతకు బీజేపీ అండగా నిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తరపున మండ్యాలో అభ్యర్థిని నిలబెట్టకూడదని �

    పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్న కాంగ్రెస్

    March 14, 2019 / 04:35 PM IST

    ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్ కు, ఆ పార్టీ సీనియర్ నేతలకు చావో రేవో అనే పరిస్థితిని కల్పించాయి.

    నెహ్రూనే కారణం : రాహుల్ ట్వీట్ కు బీజేపీ ఘాటు రిప్లై

    March 14, 2019 / 12:24 PM IST

    జైషే ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ని ఐక్యరాజ్యసమితిలో గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించుకుండా చైనా అడ్డుకోవడంలో దేశంలో రాజకీయ వివాదాలకు తెరలేపింది. చైనా విషయంలో కాంగ్రెస్,బీజేపీ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చైనా అధ్యక్ష్యుడు జిన్ పింగ్ ను

    టీడీపీకి గుడ్‌ బై : కాంగ్రెస్‌లోకి నామా

    March 14, 2019 / 11:37 AM IST

    ఖమ్మం: తెలంగాణ టీడీపీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు పార్టీ వీడనున్నారా? ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన

    సీట్ షేరింగ్ డీల్ కుదిరింది…20 స్థానాల్లో కాంగ్రెస్,8 స్థానాల్లో జేడీఎస్

    March 13, 2019 / 03:49 PM IST

    కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ మధ్య సీట్ల సర్దుబాటు ఫైనల్ అయింది. రాష్ట్రంలోని మొత్తం 28 నియోజకవర్గాల్లో 20 స్థానాల్లో కాంగ్రెస్,8 స్థానాల్లో జేడీఎస్ పోటీ చేయనున్నట్లు కర్ణాటక పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావ్ ట్వీట్ చేశారు. అయితే ఈ డీల్ లో కాంగ్రెస్

    యడ్డీ సంచలన వ్యాఖ్యలు…24 గంటల్లో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం

    March 13, 2019 / 02:17 PM IST

    కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో  కర్ణాటకలో బీజేపీ 22 ఎంపీ స్థానాలు గెల్చుకుంటే 24 గంటల్లోనే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందంటూ యడ్డీ కీలక వ్యాఖ్యలు �

    బికనీర్ ల్యాండ్ స్కామ్ లో ప్రియాంకా : బాంబ్ పేల్చిన స్మృతీ ఇరానీ

    March 13, 2019 / 11:00 AM IST

    బికనీర్ ల్యాండ్ స్కామ్ లో కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో బుధవారం (మార్చి-13,2019) ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ దేశానికి అవినీతిని గిఫ్ట్ గా ఇచ్చిందని ఆరోపించారు. గాంధీ కుటుంబం

    దేశంలో మోడీ గ్రాఫ్ పడిపోయింది : కేటీఆర్

    March 13, 2019 / 09:41 AM IST

    దేశంలో ప్రధాని నరేంద్రమోడీ గ్రాఫ్ పడిపోయిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

10TV Telugu News