Home » Congress
కరీంనగర్ : దేశంలో మార్పు రావాలంటే ఫెరల్ ఫ్రంట్ రావాలని సీఎం కేసీఆర్ అన్నారు. అవసరమైతే దేశాన్ని ఒక్కటి చేసి జాతీయ పార్టీని స్థాపిస్తాని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ముక్త్ భారత్ కావాలన్నారు. విజన్ లేని జాతీయ పార్టీల నేతలతో దేశం అభివృద్ధి చెంద�
యూపీ రాజకీయాల్లో స్తబ్ధత నెలకొని ఉందన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఆదివారం(మార్చి-17,2019) లఖ్ నవ్ చేరుకున్న ప్రియాంకకు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. లఖ్ నవ్ లో పార్టీ �
చౌకీదార్ చోర్ హై అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను ధీటుగా తిప్పికొడుతూ బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించింది.2014 ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చాయ్ వాలా అని మోడీని
తూర్పుగోదావరి : మాజీ ఎంపీ..వైఎస్ జగన్ బాబాయ్ అయిన వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై పలు వివాదాలు తలెత్తుతున్న క్రమంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ గతంలో వివేకాపై రెండు సార్లు చేయి చేసుకున్నారనీ..ఈ సంగతి తనతో పాటు ఆ �
ఢిల్లీ : వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి మృతి విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. లోక్ సభ ఎంపీగా ఆయన సేవల్ని మరువలేమనీ..ఆయన వినయ విధేయతలు..తనకింక
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.మరికొన్ని రోజుల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మోడీ సునామీ సృష్టిస్తారని,ఆ తర్వాత దేశంలో ఎన్నికలు ఉండవని అన్నారు.శుక్రవారం(మార్చి-
చౌకీదార్ చోర్ హై అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ సరికొత్త ప్రచారం చేపట్టింది.మై భీ చౌకీదార్ పేరుతో ప్రధాని మోడీ శనివారం(మార్చి-16,2019) మూడు నిమిషాల నిడివిగల ఓ వీడియాను ట్విట్టర్ లో పోస్ట్ చే�
ప్రధానమంత్రి నరేంద్రమోడీని జర్మన్ నియంత నేతలు హిట్లర్,ముస్సోలినితో పోల్చారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ వంటి నేతలు మనకు అవసరమని, హిట్లర్,ముస్సోలిని, మోడీ వంటి నేతలు అవసరం లేదన్నారు. న్యూజిలాం�
పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది రోజులకే పార్టీ వెబ్ సైట్ హ్యాక్ కు గురికావడం కలకలం రేపుతోంది. గుజరాత్ కాంగ్రెస్ వెబ్సైట్ హ్యాక్ చేసిన దుండగులు అందులో హోమ్పేజ్లో హార్దిక పటేల్కి సంబంధిం
తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ అవుతుంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారు. మిగతా వాళ్ల సంగతి ఏమోగానీ.. సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన షాక్ నుంచి ఇంకా నేతలు కోలుకోలేదు. సరిగ్గా ఇదే సమయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పార్టీ మారుతున�