Home » Congress
కాంగ్రెస్ హైకమాండ్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడి తర్వాత మోడీ ప్రభుత్వం సరిగ్గా
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మరోసారి పోటీకి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రెడీ అయ్యారు.యూపీలోని అమేథీ లోక్ సభ స్థానం నుంచి మరోసారి ఈ ఇద్దరు తలపడనున్నారు.2014 ఎన్నికల్లో కూడా అమేధీలో రాహుల్ పై స్మృతి పోటీచేశారు.అయితే దశాబ్దాలుగా కాంగ్రెస్
రాజకీయ రంగస్థలం రసవత్తరంగా ఉంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ తండ్రీ కొడుకులు, అన్నదమ్ములు ఇలా బంధువులే వేరువేరు పార్టీల నుండి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక నియోజకవర్గం ఆసక్తికరంగా మారింది. అరకు పార్
టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టీపీసీసీ మార్చి 20 బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ చేపట్టిన గంగాయాత్ర బుధవారం(మార్చి-20,2019) ముగిసింది.140 కిలోమీటర్ల పాటు ఆమె పడవలో ప్రయాణించారు.ప్రయాగ్ రాజ్ లో పూజల అనంతరం ప్రారంభమై మూడు రోజులపాటు గంగా పరీవాహక ప్రాంతాల ప్రజలతో ముచ్చటిస్తూ వారణాశి వరకు యాత్ర క�
ప్రధానమంత్రి కార్యాలయం(PMO)ప్రచారమంత్రి కార్యాలయంగా మారిపోయిందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(మార్చి-20,2019)మణిపూర్ రాజధాని ఇంపాల్ లో పర్యటించిన ఆయన మోడీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు.పీఎంవ�
హైదరాబాద్: 2 రోజులే మిగిలి ఉంది. అంతా ఉరుకులు పరుగులు తీస్తుంటే.. కొందరు మాత్రం నింపాదిగా ఉన్నారు. మంచి ముహూర్తం ఉందిగా.. అప్పుడు చూసుకుందాంలే అంటూ.. ప్రచారంలో మునిగిపోతున్నారు. దీంతో.. ప్రారంభమై 3 రోజులైనా.. నామినేషన్లు పెద్దగా దాఖలు కాలేదు. పార్�
తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ లో చేరనున్నారు. కొల్లాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీరమ్ హర్షవర్ధన్ రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ అయ్యారు. పార్టీలో �
జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగనున్న అసెంబ్లీ అభ్యర్ధుల రెండో జాబితాలను విడుదల చేశాక మిగిలినవాటికి వేగంగా అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్కళ్యాణ్ను క�
రాజకీయ నాయకులు ఎన్నికల వేళ సినీతారలతో ప్రచారం చేయించుకోవడం కొత్తేం కాదు. సినిమా తారలు వచ్చే మీటింగ్లకు జనాలు విపరీతంగా వస్తారు. అందుకే తారలను తమ తరుపున ప్రచారం చేసుకునేందుకు పార్టీలు వాడుకుంటాయి. ఈ క్రమంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన