Home » Congress
ప్రధాని మోడీ హృదయంలో ద్వేషం ఉందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. 2014లో తాను ఒక్కడినే చౌకీదార్ అని చెప్పిన ఆయన.. ఇప్పుడు దేశంలోని అందరినీ చౌకీదార్లుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవా
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గబ్బర్ సింగ్ ట్యాక్స్ (GST) ని రద్దు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ స్థానంలో సరళతరమైన జీఎస్టీని అమలు చేస్తామని మంగళవారం (మార్చి-20,2019) అరుణాచల
తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం సోమవారం అర్ధరాత్రి విడుదల చేసింది. ఇప్పటికే 8 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించిన కాంగ్రెస్.. మరో 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఖమ్మం లోకసభ స్థానం అభ్యర�
ఎంపీ టికెట్ల కేటాయింపు తెలంగాణ కాంగ్రెస్లో చిచ్చు రాజేసింది. పెద్దపల్లి సీటును స్థానికేతరుడికి ఎలా కేటాయిస్తారంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. నిరాహార దీక్షకు దిగడంతో.. గాంధీ భవన్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పెద్దపల్లి ఎంపీ స్థాన�
గోవా సీఎంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ ఇవాళ(మార్చి-18,2019) రాత్రి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.MGP పార్టీకి చెందిన సుదిన్ ధవలికర్,GFP పార్టీకి చెందిన విజయ్ సర్దేశాయ్ లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గోవా సీఎంగ�
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. మాజీ ఎంపీ మధుయాష్కి గౌడే మళ్లీ ఎంపీ అభ్యర్థిగా నిలిచే అవకాశాలున్నాయి. మధుయాష్కికి ఎంపీ టికెట్ ఇస్తే.. స్థానిక క్యాడర్ ఎంత వరకు సపోర్ట్ చేస్తుందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరు
లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ ప్రజాకూటమి తెరపైకి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమికి ఘోర పరాభవం ఎదురైంది. 17 లోక్ సభ నియోజకవర్గాలకు కాకుండా కేవలం మల్కాజ్ గిరిపైనే ఈ కూటమి ఫోకస్ పెట్టింది. మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి బరిలో నిలిచిన రేవంత�
ఉత్తరప్రదేశ్ లోని ఏడు పార్లమెంట్ స్థానాల్లో తాము పోటీ చేయడం లేదని, ఆ ఏడు స్థానాలను బీఎస్పీ-ఎస్పీ కూటమికి వదిలిపెడుతున్నట్లు ఆదివారం(మార్చి-17,2019) కాంగ్రెస్ చేసిన ప్రకటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు.ఎస్పీ-బీఎస్పీ ప్రముఖులు అఖిలేష�
తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భారీ మెజార్టీతో తిరిగి అధికారం దక్కించుకున్న టీఆర్ఎస్ తెలంగాణ అసెంబ్లీలో సెంచరీ కొట్టేసింది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ సెంచరీ కొట్టడం ఖాయం అంటూ ఆ పార్టీ నేతలు చెప్పినప్పటికీ, చివరకు 88సీట్లు మా
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు. మార్చి 17 ఆదివారం ఫామ్ హౌస్ లో సీఎం కేసీఆర్ ను వనమా కలిశారు. టీఆర్ఎస్ లో చేరతానని వెల్�