Home » Congress
ఓటమి భయంతో మాగుంట
హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ సమావేశాలు 2019, జనవరి 17న ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. తన టీమ్ని సిద్ధం చేసేందుకు సిద్ధమౌతోంది. జనవరి 16వ తేదీ బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశం కానుంది. ఈ �
ఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో స్వీప్ చేస్తామని, ఎస్పీ, బీఎస్పీకి పరాభవం తప్పదని కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. గతంలో గెలిచిన 72 స్ధానాలను తిరిగి గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు ఎన్ని కూటము�
హైదరాబాద్ : సర్వే సత్యనారాయణ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు.. విద్యార్థి దశలో యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్ లీడర్గా … ఉద్యోగిగా.. కార్మిక సంఘాల నాయకునిగా ప్రారంభమైన ఆయన ప్రస్తానం.. కేంద్ర మంత్
కర్నాటక : రాష్ట్రంలో పొలిటికల్ పరిణామాలు మారిపోతున్నాయి. ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్లాన్స్ చేస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాషాయ దళం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస�
జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా తెరపైకి వస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కు కొత్త జోష్ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆరెండు పార్టీలకు దూరంగా ఉండేందుకు ఉత్తరాదిన ఉన్న ప్రధాన పార్టీలు నిర�
గురుగోవింద్ సింగ్ జయంత్సోవాల సందర్భంగా ఆయన పేరిట స్మారక నాణేలను ఆదివారం(జనవరి13,2019) ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు. ఢిల్లీలోని తన నివాసంలో మోడీ స్మారక నాణేలను విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు తదితర సిక్కు ప్రముఖులు హాజరైన
తెలంగాణ కాంగ్రెస్కు సంక్రాంతి షాక్ టీఆర్ఎస్లోకి ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో సబిత చేరిక వార్తలపై కాంగ్రెస్లో సంచలనం కుమారుడు కార్తీక్రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం చేవెళ్ల ఎంపీ టికెట్ లక్ష్యం హైదరాబాద్: సంక్రాంత�
ఢిల్లీ: దేశ శ్రేయస్సు కోసం అంటూ నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. 2018 నవంబర్ 6వ తేదీన పెద్ద నోట్లను(రూ.500, రూ.1000) ప్రధాని మోదీ రద్దు చేశారు. బ్లాక్ మనీకి చెక్ పెట్టేందుకు, నకిలీ నోట్లను అరికట్టేందుకే ఈ నిర్ణయం అని ప్రధాని మోదీ గొప్