Home » Congress
ఖమ్మం : సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్కను కాంగ్రెస్ హై కమాండ్ ఎంపిక చేసింది. తాము ఎంపిక చేయలేం..మీరే ఎవరినో ఒకరిని ఎంపిక చేయాలంటూ తీర్మానం చేసిన ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేతిలో పెట్టారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు స్�
హైదరాబాద్ : తెలంగాణ సీఎల్పీ నేతగా మల్లుభట్టి విక్రమార్క ఎన్నికయ్యారు. ఆయన పేరును ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు ఓ లేఖను విడుదల చేసింది. భట్టి విక్రమార్కకే రాహుల్ గాంధీ అవకాశం ఇచ్చారు. నలుగురు పోటీలో ఉన్నప్పటికీ భట్టి విక్రమా�
గజ్వేల్ : ఒంటేరు ప్రతాప్ రెడ్డి…గత ఎన్నికల్లో రెండు సార్లు టీడీపీ అభ్యర్థిగా..ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. 2014, 2018లో సీఎం కేసీఆర్పై పోటీ చేసి వార్తల్లోకి ఎక్కారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఔరంగజేబుతో పోల్చాడు రాజస్థాన్ బీజేపీ ఉపాధ్యక్షుడు జ్ణాన్ దేవ్ అహుజా. మొఘల్ సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి ఔరంగజేబులానే రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి అని సంచలన వ్యాఖ్యలు చ�
స్వైన్ ఫ్లూ తో బాధ పడుతున్న అమిత్ షా జ్వరాన్ని, కర్ణాటక రాజకీయాలకు ముడి పెడుతూ కాంగ్రెస్ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
దేశంలో రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల్లో గతేడాది బీజేపీ అత్యధికంగా 93 శాతం వాటా కలిగి ఉండి ప్రధమ స్ధానంలో ఉంది.
హైదరాబాద్ : తెలంగాణ సీఎల్పీ నేత ఎవరు ? ఉత్తమ్…భట్టీల్లో ఎవరు ఉండనున్నారు ? ఇలాంటి సస్పెన్ష్ ఇంకా కొనసాగుతూనే ఉంది. చివరకు సీఎల్పీ నేతను ఢిల్లీలోనే ఎంపిక చేయనున్నారు. తమవల్ల కాదూ..మీరే ఎంపిక చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానానికే అప్�
రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి కారెక్కనున్నారు.
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదన్నారు సీఎం కుమారస్వామి. కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని వార్తలు వినిపిస్తున్న సమయంలో బుధవారం సీఎం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. మ�
తెలంగాణా అసెంబ్లీలో విశేషాలు