Home » Congress
కర్ణాటక సీఎం కుమారస్వామి మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆగవాళ్లు కూడా ఇంతలా మాటిమాటికి ఏడ్వరేమో అనే విధంగా కుమారస్వామి నెలకొకసారి అయినా కన్నీళ్లు పెట్టుకోవడంపై కర్ణాటక ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. అసలు కర్ణాటక సీఎం కుమారస్వామా, సిద్
ఏపీ రాజకీయాల్లో సంచలనం. దేశ రాజకీయాల్లోనే తనదైన ముద్ర వేసిన మాజీ కేంద్ర మంత్రి, ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి పార్టీ మారుబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీ బీజేపీలో కీలక, అగ్రనేతగా ఉన్న ఆమె.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్�
ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.దీనికి బీజేపీ కూడా అంతే ఘాటుగా కౌంటరిచ్చింది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిస్తే రూ.100 కోట్లు, మంత్రి పదవి ఇస్తామంటూ బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ �
భువనేశ్వర్ : ఇప్పుడు దేశంలో థర్డ్ ఫ్రంట్ గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అని ఒకరంటే..ఫెడరల్ ఫ్రంట్ అని మరొకరు ఈ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు పార్టీ నే�
గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రానే ను బీజేపీ అగ్ర నాయకులు చంపేస్తామని భయపెడుతున్నారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ చెల్ల కుమార్ అన్నారు. రాఫెల్ డీల్ కి సంబంధించిన ఫైల్స్ సీఎం పారికర్ బెడ్రూమ్ లో ఉన్నాయంటూ విశ్వజిత్ మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ ఇప్�
ఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్సభలో రగడ జరిగింది. విపక్షాలు బిల్లుని వ్యతిరేకించాయి. పౌరసత్వ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాలు తగలబడతాయన్నారు. అయితే పౌరసత్వ బిల్లుతో ఎవరూ వివక్షకు గురికారు అని కేంద్ర మంత్రి రాజ్�
అలోక్ వర్మకు తిరిగి సీబీఐ డైరక్టర్ గా భాధ్యతలు అప్పగించాలంటూ మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం దీనిపై పలువురు నాయకులు, ప్రముఖులు స్పందించారు. సుప్రీం తీర్పుపై ఎవరేమన్నారో ఇప్పుడు చూద్దాం అరుణ్ జైట్లీ: ఇది ఒక సంస్థ భద్రతకు సంబంధ�
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి కారణమని కాంగ్రెస్ నుంచి సస్పెండైన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఆరోపించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఫోన్ చేసిన సహాయ నిరాక
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై సర్వే అనుచిత వ్యాఖ్యలు చేశారు. టీపీస�
హైదరాబాద్ : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ పై నిరసన గళం వినిపిస్తున్నారు. పార్టీ విధానాలపై, అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్కొక్కరుగా పార్టీపై నేతలపై ఆరోపణలు చేస్తున్నారు.&