Home » Congress
కేసీఆర్ దుఃఖానికి కారణం రైతుల సంతోషమే తప్ప ఇంకోటి కాదు.
"కేవలం చట్టం పరిధి నుంచి, న్యాయస్థానాల పరిధి నుంచి తప్పించుకోవడానికే ముఖ్యమంత్రి చిట్చాట్ల పేరుతో దొంగచాటు మాటలు మాట్లాడుతున్నారు" అని కేటీఆర్ మండిపడ్డారు.
మల్లన్న అలా అనడమూ తప్పే. వీళ్లు దాడి చేయడం కూడా అప్రజాస్వామికమే.
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి మరీ కవితకు అండగా నిలిచారని, ఇంతకన్నా దరిద్రం ఇంకేం ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఇక రాజాసింగ్ విషయానికొస్తే బీజేపీ అధిష్టానం తన రాజీనామాను ఆమోదిస్తుందని ఆయన ఊహించలేదట.
ఇలా క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మల్లు రవి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు.
ప్రధాని మోదీని ఉద్దేశించే భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారని విమర్శలు చేస్తున్నారు. ఒక్క దెబ్బకు.. రెండు పిట్టలు అంటూ సెటైర్లు వేస్తున్నారు.
అన్ని ఈక్వేషన్స్ అనుకున్నట్లుగా కుదిరితే ఈ వారం రోజుల్లోనే దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది.
జనాలకే కాదు.. తమ పార్టీ లీడర్లలో కూడా చాలామందికి నీటిపాదరుల ప్రాజెక్టులు మీద..వాటి మీద జరుగుతోన్న రాద్దాంతం మీద అవగాహన లేదని భావిస్తున్నారట.
కేటీఆర్ సవాల్ నుంచి తప్పించుకునేందుకే రేవంత్ ఢిల్లీ పారిపోయారని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది.