Home » Congress
దీంతో పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం జరిగేదెట్లా అనేది అసలు సిసలు కాంగ్రెస్ వాదులు ప్రశ్న.
కవిత అవినీతికి పరాకాష్ఠ అని, ఆమె ఢిల్లీలో కేజ్రీవాల్, తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయారని వ్యాఖ్యానించారు.
పంజాబ్ లోని లూథియానా స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సంజీవ్ అరోరా గెలుపొందారు. గుజరాత్లోని విసావదార్ అసెంబ్లీ స్థానంలో బీజేపీని ఓడించింది ఆప్.
అసలు ఈ 299 టీఎంసీలు అన్న లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? అని హరీశ్ రావు అన్నారు.
న్యాయం గెలిచింది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఇలాంటి తప్పుడు కేసులు పెడితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.
కొండా సురేఖ గతంలో చేసిన కామెంట్సే ఇప్పటికీ కాంగ్రెస్లో హాట్ టాపిక్గా ఉన్నాయి.
కొండా మురళీ వాఖ్యలపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ ఇంట్లో వరంగల్ ఎమ్మెల్యేలు భేటీ అవడంపై మీనాక్షి నటరాజన్కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమాచారం ఇచ్చారు.
ఎమ్మెల్యేలు కోర్టు తలుపు తట్టడం వెనుక ఒక మంత్రి హస్తం ఉందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. సదరు మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేనే ఈ మంత్రాంగం నడుపుతున్నారట.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం కలవలేదు. కానీ ఆయన కూతురు, గత కొన్నాళ్లుగా బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్న కవితను..
జూన్ 7న సైతం సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ లో ఆమె అడ్మిట్ అయ్యారు.