Home » corona second wave
కరోనా సెకండ్ వేవ్ తో సమాజానికి ఆక్సిజన్ విలువ ఏంటో తెలిసొచ్చింది. ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతుండటంతో సోనూసూద్ నుండి ఎందరో ప్రముఖులు దేశంలో ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు ముందుకొచ్చారు.
Uttarakhand corona : కరోనా మొదటిసారి కంటే మరింత బలంగా మారి సెకండ్ వేవ్ లో జనాలను హడలెత్తిస్తోంది. ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. కుటుంబాలు కూలిపోతున్నాయి. చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ లో కరోనా సెకండ్ వేవ్ యువతపైనా..�
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి, కేసులు, మరణాల సంఖ్యపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. భారత్లో నెలకొన్న పరిస్థితులు మధ్య ఆదాయ దేశాలన్నింటికీ హెచ్చరిక వంటివని చెబుతూ నివేదిక రూపొందించింది. ఈ ఏడాది చివరి నా�
ఇంకెన్నీ రోజులు ఉండాలి..పెళ్లి చేసుకోకుండా..ముహుర్తాలు వెళ్లిపోతున్నాయి. ఇక ఆలస్యం చేయొద్దు..తమ వాళ్లకు పెళ్లిళ్లు చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. సెలెంట్ గా పెళ్లి భాజాలు మ్రోగుతున్నాయి.
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. మన తెలుగు రాష్ట్రాలలో సైతం మృత్యుఘంటికలు మ్రోగుతున్నాయి. బంధువులు, స్నేహితులు ఎప్పుడు ఎవరి నుండి ఏ వార్త వినాల్సివస్తుందోనని భయాందోళలను వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో నేటి నుంచి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఈనెల 12 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది.
కరోనా కట్టడి, నివారణకు దేశంలోని 14 రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించాయి.
Coronavirus Update: కరోనా కేసులు దేశంలో రోజురోజుకు తీవ్ర నాశనాన్ని కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే దేశవాసులకు కొన్ని ఉపశమనం కలిగించే వార్తలను అందిస్తున్నారు. దేశ ప్రఖ్యాత వైరాలజిస్ట్, వైద్య శాస్త్రవేత్త గగన్దీప్ కాంగ్ ప్రకారం.. ఈ నెల మధ్యలో నుంచి చివరివా�
కరోనా పుణ్యమాని మహిళల సౌందర్య సాధనాలన్నింటికీ డిమాండ్ బాగా తగ్గింది. ముఖ్యంగా, కరోనా ఫేస్ మాస్క్లు ధరించడం తప్పనిసరి చేయడంతో, లిప్స్టిక్లతో సహా మిగతా సౌందర్య సాధనాలను తయారు..