Home » corona second wave
%%title%% కరోనా దెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం
కరోనా సెకండ్ వేవ్ మనిషి ప్రాణాలతో చెలగాటమాడుతుంది. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఆర్థిక కష్టాలు.. ఉపాధితో ప్రజలు అల్లాడిపోతే.. ఇప్పుడు సెకండ్ వేవ్ లో లాక్ డౌన్ లేదు కానీ మహమ్మారి మరింత జఠిలంగా మారి ప్రజల జీవితాలతో ఆడేసుకుంటుంది.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదల ఒక సమస్య అయితే.. చికిత్సలో ముఖ్యంగా అవసరమయ్యే ఆక్సిజన్ కొరత మరొక సమస్యగా మారింది. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు హర్యానా నుంచి భారీగా ఆక్సిజన్ సిలిండర్లను దుగుమతి చేసుకుంటోంది ఢిల్లీ ప్రభుత్వం..
కరోనా సెకండ్ వేవ్ ప్రజల్ని గజగజ వణికిస్తోంది.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ఈ మహమ్మారి విజృంభిస్తోంది.. సామాన్యులు, సెలబ్రిటీలు నానా ఇబ్బందులు పడుతున్నారు.. షూటింగ్స్ నిలిచిపోయాయి.. థియేటర్లు మూతపడ్డాయి.. సినిమా వాళ్ల పరిస్థితి అగమ్యగ�
లాస్ట్ ఇయర్ మొత్తం కరోనాకు బుక్ అయ్యిపోవడంతో ఆగిపోయిన సినిమాల్ని, సైన్ చేసిన సినిమాల్ని ఫాస్ట్గా కంప్లీట్ చేద్దామనుకున్నారు. కష్టపడి సెట్లేసుకున్నా, షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నా, ఎంత పకడ్భందీగా రిలీజ్ చేద్దామనుకున్నా.. అన్నీ అట్టర్ ఫ్లా�
ప్లాన్లన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. అనుకున్న టైమ్కి అది చేద్దాం, ఇది చేద్దాం అని తెగ ప్లాన్లు వేసుకున్నా.. అవేవీ వర్కౌట్ కావట్లేదు ఈ రెండు సినిమాలకి. ఆపసోపాలు పడుతూ షూట్ చేసుకుంటున్న ఈ సినిమాల్ని తొందరగా ఫినిష్ చెయ్యడానికి ఎంత పకడ్భందీగ
కరోనా కారణంగా గతేడాది సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంది.. ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది అనుకుంటుండగా.. సెకండ్ వేవ్తో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు అని సినీ వర్గాలవారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు సినిమాల షూటిం
రోనా మహమ్మారి వీర విజృంభణ కొనసాగిస్తుంది. గత ఏడాదికి మించి సెకండ్ వేవ్ మరింత హడలెత్తిస్తోంది. పాత రికార్డులు చెరిపేసేలా దేశంలో రోజు వారీ కరోనా లెక్కలు ప్రజలను వణికిస్తున్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతుంటే ఆక్సిజన్ సరిపోక యు�
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యాక్సిన్ వార్ మొదలైంది. టీకా ధరలు కేంద్రానికి ఓ ధర... రాష్ట్రాలకు మరో ధర ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా సెకండ్ వేవ్లో రోగులకు ప్రాణవాయువు అవసరం మరింత ఎక్కువగా మారింది. అందరి దృష్టి ఉక్కు కర్మాగారాల్లోని ఆక్సిజన్ ప్లాంట్లపై పడింది.